• Home » Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka: ధరణితో 25వేల ఎకరాలు అన్యాక్రాంతం

Bhatti Vikramarka: ధరణితో 25వేల ఎకరాలు అన్యాక్రాంతం

బీఆర్‌ఎస్‌ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్‌ కారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు పెద్ద ఎత్తున అక్రమార్కుల పాలయ్యాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Hyderabad: ఆ పథకం తెచ్చి భూదందా చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Hyderabad: ఆ పథకం తెచ్చి భూదందా చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ధరణి(Dharani ) పేరుతో పెద్దఎత్తున భూ బదలాయింపు దందా జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయని భట్టి ధ్వజమెత్తారు.

Bhatti Vikramarka: మేము వచ్చాక 54,573 పోస్టుల భర్తీ

Bhatti Vikramarka: మేము వచ్చాక 54,573 పోస్టుల భర్తీ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత నుంచి 55,172 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి, 54,573 పోస్టులను భర్తీ చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

సభ అజెండాను ఇప్పుడే నిర్ణయించండి

సభ అజెండాను ఇప్పుడే నిర్ణయించండి

శాసనసభ శీతాకాల సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి? ఏయే అంశాలను చర్చకు తీసుకోవాలి? అన్నదానిపై నిర్ణయాధికారాన్ని శాసనసభ ‘సభా సలహా సంఘం (బీఏసీ)’ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు వదిలేసింది.

Hyderabad: మీరు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు నిర్వహించాలా: భట్టి విక్రమార్క..

Hyderabad: మీరు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు నిర్వహించాలా: భట్టి విక్రమార్క..

తెలంగాణ రాష్ట్ర అప్పులపై మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితబోధ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కార్పొరేషన్ లోన్లతో కలిసి మొత్తం లెక్కలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Bhatti Vikramarka: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా: భట్టి విక్రమార్క

గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఇప్పటివరకూ రూ.66,722 కోట్లు బ్యాంకులకు చెల్లించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మీరూ అప్పులు చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని అంటున్నారు, వాళ్లు దోచుకోటానికి అప్పులు చేస్తే తాము ప్రజల కష్టాలు తీర్చేందుకు అప్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Khammam: ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితికి బీఆర్ఎస్సే కారణం: భట్టి విక్రమార్క..

Khammam: ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితికి బీఆర్ఎస్సే కారణం: భట్టి విక్రమార్క..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్ల మెనూ ఛార్జీలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అదే పెద్దలు నేడు పాఠశాలలు సందర్శించి భోజనం బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Green Energy: 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం: భట్టి విక్రమార్క

Green Energy: 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్‌ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Cabinet: రేపు సాయంత్రం క్యాబినెట్‌ భేటీ..?

Cabinet: రేపు సాయంత్రం క్యాబినెట్‌ భేటీ..?

సోమవారం నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఉన్న ముఖ్యమైన బిల్లులు, కీలక అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం క్యాబినెట్‌ సమావేశం ఉంటుందనే చర్చ అధికారుల్లో జరుగుతోంది.

TG NEWS:  బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ ఎంపీలు మాస్ వార్నింగ్

TG NEWS: బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ ఎంపీలు మాస్ వార్నింగ్

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి