• Home » Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu

Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు నిర్వహించిన సర్వేలో మిగిలిపోయిన 3.1 శాతం కుటుంబాల కోసం మరోమారు సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

Bhatti Vikramarka: వేసవిలో.. విద్యుత్తు అంతరాయం ఉండొద్దు

Bhatti Vikramarka: వేసవిలో.. విద్యుత్తు అంతరాయం ఉండొద్దు

‘‘వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయం ఉండొద్దు. రెప్పపాటు కాలం కూడా కరెంట్‌ కట్‌ కావొద్దు. వేసవి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా ఉండాలి’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Power Demand: భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

Power Demand: భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పరుగులు పెడుతోంది. ఈ నెల 7న 15,920 మెగావాట్లుగా డిమాండ్‌ రికార్డయింది. దాంతో రూఫ్‌టాప్‌ సోలార్‌తో కలుపుకొని ఇది 16 వేల మెగావాట్లు దాటిందని అధికారులు చెబుతున్నారు.

కులగణనపై ఏఐసీసీ సంతృప్తి

కులగణనపై ఏఐసీసీ సంతృప్తి

గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న వెంటనే వీరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము జరిపించిన కులగణనను నిష్పాక్షిక ంగా జరిగిన తీరును రేవంత్‌ వివరించారు.

Bhatti Vikramarka: ప్రజా ప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం

Bhatti Vikramarka: ప్రజా ప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం

మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన ఆర్థిక బిల్లులను క్లియర్‌ చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Uttam Kumar Reddy: 2  రోజుల్లో  సర్వే వివరాలు కొన్ని వెల్లడిస్తాం

Uttam Kumar Reddy: 2 రోజుల్లో సర్వే వివరాలు కొన్ని వెల్లడిస్తాం

కులగణన సర్వే శాస్త్రీయంగా, పారదర్శకంగా జరిగిందని, దీనిపై ఎవరూ అనుమానం.. అపోహ పడొద్దని కులగణన సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

BC Commission: భట్టితో బీసీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల భేటీ

BC Commission: భట్టితో బీసీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల భేటీ

ఉపముఖ్యమంత్రి భట్టితో సోమవారం బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, సభ్యులు భేటీ అయ్యారు.

CM Revanth Reddy: బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడమంటే.. ఏటా ఆయనను స్మరించుకోవడమేనని చెప్పారు. గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు.

Hyderabad: పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తేలాకే!

Hyderabad: పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తేలాకే!

అనంతరం పూర్తి నివేదికను క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి ఫిబ్రవరి 2 నాటికి అధికారులు అందజేయనున్నారు. ఆ వెంటనే సబ్‌కమిటీ సమావేశమై.. నివేదికపై చర్చిస్తుంది. ఆపై రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి.. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటుంది.

Bhatti Vikramarka: పద్మ అవార్డుల్లో అన్యాయం

Bhatti Vikramarka: పద్మ అవార్డుల్లో అన్యాయం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. తెలంగాణ ఏర్పాటు, అస్తిత్వం, ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి