• Home » Bharath

Bharath

Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్

Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్

Operation Sindoor: పాకిస్థాన్ అటాక్‌లో జమ్మూకశ్మీర్‌లోని శంభు ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. అలాగే నివాసాలు, ఆలయంపై పాక్ నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను రక్షణ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

జయహో భారత్ జెండా.. ప్రతి భారతీయుడు గర్వపడే సాంగ్

జయహో భారత్ జెండా.. ప్రతి భారతీయుడు గర్వపడే సాంగ్

భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందోనని దేశ పౌరులు ఆందోళన చెందుతున్నారు. భారత బలగాలు పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయి.

ఇండియా-పాక్ మధ్య యుద్ధం బ్యాంకులకు కీలక ఆదేశాలు

ఇండియా-పాక్ మధ్య యుద్ధం బ్యాంకులకు కీలక ఆదేశాలు

భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు.

 Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.

పాక్ డ్రోన్ బేస్‌‌ను తుక్కుతుక్కు చేసిన భారత సైన్యం..

పాక్ డ్రోన్ బేస్‌‌ను తుక్కుతుక్కు చేసిన భారత సైన్యం..

పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇండియాలోని 26 ప్రాంతాల్లో కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపించింది. ప్రధానంగా డ్రోన్ల సహయంతో, స్లీపర్ సెల్స్ సాయంతోని పెద్దఎత్తున భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్రపన్నింది.

భారత ఆకాశం సేఫ్.. మోదీ హయాంలో అడ్వాన్స్ డిఫెన్స్

భారత ఆకాశం సేఫ్.. మోదీ హయాంలో అడ్వాన్స్ డిఫెన్స్

భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

 Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో బాంబులంటూ ఫోన్లు.. పోలీసులు అలర్ట్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో బాంబులంటూ ఫోన్లు.. పోలీసులు అలర్ట్

Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

Operation Sindoor: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త  పరిస్థితులు.. తెలుగు ప్రభుత్వాలు అలర్ట్

Operation Sindoor: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగు ప్రభుత్వాలు అలర్ట్

Operation Sindoor: పాకిస్తాన్‌, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Lahore Drone Strike: డ్రోన్‌ దాడి జరిగితే పిడుగుపాటు అని కవరింగ్‌

Lahore Drone Strike: డ్రోన్‌ దాడి జరిగితే పిడుగుపాటు అని కవరింగ్‌

భారత డ్రోన్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ తీవ్రంగా దెబ్బతిన్నది. రావల్పిండిలో భారీ నష్టం, పీఎస్‌ఎల్‌ రద్దు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి