Home » Bhadradri Kothagudem
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhra Jyothi) వార్తా చానల్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (Kothagudem) రిపోర్టర్గా పనిచేస్తున్న కాళ్లూరి యతిరాజ్కుమార్ అలియాస్..
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. ప్రయోజకులను చేయాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు (Teacher) బాధ్యత మరిచాడు.
భక్తులకు బూజుపట్టిన లడ్డూలను విక్రయించిన సంఘటన భద్రాద్రి దేవస్థానం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆదివారం ప్రసాదం కొన్న కొందరు భక్తులకు బూజుపట్టిన లడ్డూలు రావడంతో...
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే భద్రాచలం చేరుకున్నారు.
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై గత అర్ధరాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు (Soyam Bapu Rao) అన్నారు. ఆదివాసి సమాజాన్ని బాధ పెట్టిన కారణంగానే శ్రీనివాసరావు హత్య
జిల్లాలోని అశ్వరావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన చిచ్చోడి దుర్గమ్మ అనే వృద్ధురాలు తేనెటీగల దాడిలో మృతి చెందింది.