Home » Bhadradri Kothagudem
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే భద్రాచలం చేరుకున్నారు.
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై గత అర్ధరాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు (Soyam Bapu Rao) అన్నారు. ఆదివాసి సమాజాన్ని బాధ పెట్టిన కారణంగానే శ్రీనివాసరావు హత్య
జిల్లాలోని అశ్వరావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన చిచ్చోడి దుర్గమ్మ అనే వృద్ధురాలు తేనెటీగల దాడిలో మృతి చెందింది.
భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ పట్టణంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు రగ్గులను పంపిణీ చేశారు.
పౌరులు దేశంలో ఎక్కడైయినా జీవించవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తూ రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఓ గ్రామం నుంచి గిరిజనులైన గొత్తికోయలను బహిష్కరించారు.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem): జిల్లాలో పెట్రోల్ (Petrol) బంకుల్లో మోసాలు బయటపడుతున్నాయి.
జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.