Bhadradri Temple: రామయ్య సన్నిధిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

ABN , First Publish Date - 2022-12-29T09:57:45+05:30 IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Bhadradri Temple: రామయ్య సన్నిధిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధి (Bhadrachalam Ramayya Temple)లో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజైన నేడు శ్రీరామావతారంలో రామయ్య తండ్రి భక్తులకు దర్శనమివ్వనున్నారు. జనవరి 1న గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవం నిర్వహించనున్నారు. జనవరి 2న ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Updated Date - 2022-12-29T09:57:48+05:30 IST