Home » Bengaluru
దేశంలో కుమార్తెలను పెంచడం తల్లిదండ్రులకు ఒక బాధ్యత మాత్రమే కాదని, ఓ వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.
Bengaluru Man Viral Video: నడిరోడ్డుపై వీడియో తీయటమే కాకుండా.. ఆ వీడియోను తన ఇన్గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. వైరల్గా మారిన వీడియో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అతడిపై పోలీసు కేసు నమోదైంది.
బెంగళూరులోని ఓ వ్యక్తి పేరు సతీష్. కానీ జనాలు అతన్ని "డాగ్ సతీష్" అని పిలుస్తారు. ఎందుకంటే అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్డాగ్ను రూ.50 కోట్లు పెట్టి కొన్నానని చెప్పాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరి దృష్టి అతనిపై పడింది. కానీ ఈ విషయం తెలిసిన ఈడీ అధికారులు దర్యాప్తు చేయడంతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
Bengaluru: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతలో బాలిక బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆ బాలికను హత్య చేసి అక్కడి నుంచి సదరు యువకుడు పరారయ్యాడు. అతడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
Bengaluru: బెంగళూరు మెట్రో స్టేషన్లో తోటి ప్రయాణీకులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా లవర్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. అందరి కళ్లెదుటే రెచ్చిపోయి మరీ ఎంత బరితెగించి ప్రవర్తించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Video Viral: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ పార్క్ బయట బైక్పై ఓ జంట ఎదురెదురుగా కూర్చొన్నారు. ఈ నేపథ్యంలో వారితో పలువురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగారు. ఆ క్రమంలో యువతితో దుర్బాషలాడారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Karnataka Home Minister G Parameshwara: శుక్రవారం అర్థరాత్రి వీధిలో వెళుతున్న ఇద్దరు యువతులపై గుర్తు తెలియన ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారి వెంట పడి వేధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కర్ణాటకలోని చిక్కమగళూరులో వ్యక్తి తన అత్త, మరదలు, కూతురును కాల్చి చంపి, చివరగా తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వదిలేసి వెళ్లిన విషయంపై ఊర్లో మాటలు పెరగడం, కూతురు పాఠశాలలో ప్రశ్నలు ఎదుర్కొవడం కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు
రాకేష్ భార్యను చంపిన తర్వాత శవాన్ని ముక్కలుగా కోశాడు. ఆ కోసిన శరీర భాగాలను ఓ సూట్ కేసులో కుక్కాడు. సూట్ కేసు బరువుగా ఉందని చెప్పి అక్కడే పడేశాడు. తర్వాత గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు రంగంలోకి రాకేష్ను వెతికి పట్టుకున్నారు. విచారణలో భార్యను ఎందుకు చంపాడో చెప్పాడు.