• Home » Bangalore

Bangalore

Madhusudhan Rao: విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యం

Madhusudhan Rao: విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యం

గతంలో తేజస్‌ ఎంకే 1 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బరంపురం (ఒడిసా)లోని తెలుగు కుటుంబానికి చెందిన కోట హరినారాయణ పనిచేశారు. ఆయన తర్వాత మళ్లీ ఇప్పుడు.. తేజస్‌ ఎంకే 2 ప్రాజెక్టుకు సైతం తెలుగువాడే అయిన మధుసూదనరావు డైరెక్టర్‌ కావడం గర్వకారణం.

Viral Jobs: లవ్ ఫెయిల్యూరా.. అయితే మీరు అదృష్టవంతులే.. ఈ కంపెనీలో బంపరాఫర్..

Viral Jobs: లవ్ ఫెయిల్యూరా.. అయితే మీరు అదృష్టవంతులే.. ఈ కంపెనీలో బంపరాఫర్..

సోషల్ మీడియాలో ఓ కంపెనీ వింత జాబ్ ఆఫర్ వార్త తెగ వైరల్ అవుతోంది. సదరు కంపెనీలో చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఇందుకోసం విద్యార్హతలకు బదులుగా ఓ వింత కండీషన్ పెట్టారు.. ఈ ఆఫర్ విని అంతా అవాక్కవుతున్నారు..

ISRO: ఇస్రో.. డాకింగ్‌ రోదసిలో కరచాలనం

ISRO: ఇస్రో.. డాకింగ్‌ రోదసిలో కరచాలనం

పదిహేడు రోజుల ఉత్కంఠభరిత నిరీక్షణకు తెరపడింది! భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది!

HMPV Virus : ఈ లక్షణాలు మీలో కనిపిస్తే కొత్త వైరస్ సోకినట్లే..

HMPV Virus : ఈ లక్షణాలు మీలో కనిపిస్తే కొత్త వైరస్ సోకినట్లే..

కరోనా తరహాలోనే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతూ కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) భారత్‌కూ పాకింది.. తొలి కేసు ఎక్కడ నమోదైందంటే..

Hema: నటి హేమకు బెంగుళూరు  హైకోర్టులో ఊరట...

Hema: నటి హేమకు బెంగుళూరు హైకోర్టులో ఊరట...

హైదరాబాద్: తెలుగు నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. బెంగుళూరు హైకోర్టు ఆమెకు స్టే ఇచ్చింది. గత ఏడాది మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్స్ కేసులో ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది.

Charith Ballappa: సహనటికి లైంగిక వేధింపులు.. కన్నడ టీవీ నటుడు చరిత్‌ అరెస్టు

Charith Ballappa: సహనటికి లైంగిక వేధింపులు.. కన్నడ టీవీ నటుడు చరిత్‌ అరెస్టు

కన్నడ టీవీ నాటికల్లో ప్రముఖ నటుడు చరిత్‌ బాలప్ప శుక్రవారం అరెస్టు అయ్యాడు. సహ నటిని లైంగిక వేధింపులకు గురి చేయడం, మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై బెంగళూరులోని రాజేశ్వరీ పేట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Congress: రాజ్యాంగానికి పెనుముప్పు

Congress: రాజ్యాంగానికి పెనుముప్పు

ఇంతవరకు ఎదురుకాని పెనుముప్పును భారత రాజ్యాంగం ఎదుర్కొంటోందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యాంగాన్ని నాశనం చేయడం ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీల దశాబ్దాల ప్రాజెక్టు అని ధ్వజమెత్తింది.

IIM-Bangalore: ఐఐఎం-బీ డైరెక్టర్‌,ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు

IIM-Bangalore: ఐఐఎం-బీ డైరెక్టర్‌,ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం-బీ) డైరెక్టర్‌ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదయినట్టు శనివారం పోలీసులు తెలిపారు. తనను కులపరంగా వివక్ష చూపుతున్నారంటూ శుక్రవారం డాక్టర్‌ గోపాల్‌దాస్‌ అనే దళిత అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చేసిన ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు.

Bengaluru: కారుపై పడ్డ కంటెయినర్‌

Bengaluru: కారుపై పడ్డ కంటెయినర్‌

బెంగళూరు శివారులో రోడ్డుపై వెళుతున్న కారుపై ఎదురుగా వస్తూ అదుపుతప్పిన కంటెయినర్‌ పడటంతో ఓ కుటుంబంలోని మొత్తం ఆరుగురు అక్కడికక్కడే కన్నుమూశారు.

సూసైడ్‌ నోట్‌తో బయటపడ్డ భార్య క్రూరత్వం

సూసైడ్‌ నోట్‌తో బయటపడ్డ భార్య క్రూరత్వం

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అతుల్‌ సుభాశ్‌ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన 40 పేజీల సూసైడ్‌ నోట్‌.. ఆయన భార్య క్రూరత్వాన్ని బయటపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి