• Home » Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లివ్వం

Bandi Sanjay: ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లివ్వం

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: అలా చేస్తే ఒక్క రూపాయి ఇవ్వం.. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: అలా చేస్తే ఒక్క రూపాయి ఇవ్వం.. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

New Ration Cards: రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా చేస్తే ఒక్క రూపాయి ఇవ్వమన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Bandi Sanjay: కరీంనగర్‌లో నాలుగు వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటల పాటు నీళ్లు సరఫరా అవుతాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పేదరికం నుంచి హర్యానా సీఎంగా, కేంద్రమంత్రిగా ఎదిగిన మనోహర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణమన్నారు. కరీంనగర్‌లో డంప్ యార్డ్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారని.. డంపింగ్ యార్డు సమస్య నుంచి కరీంనగర్ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు.

Nalgonda: అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య!

Nalgonda: అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య!

అమెరికాలో ఉన్నత చదువు పూర్తిచేసుకున్న కుమారుడు, త్వరలో మంచి కొలువు సాధించి, కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు దిగ్ర్భాంతికరమైన వార్త చెవినపడింది!

Bandi Sanjay: ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అబద్ధపు హామీలు

Bandi Sanjay: ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అబద్ధపు హామీలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు గుప్పిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

Piyush Goyal: పసుపు రైతులకు మంచి రోజులు

Piyush Goyal: పసుపు రైతులకు మంచి రోజులు

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.

Vidyasagar Rao: జైల్లో ఉండి రచనలు రాశా.. విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Vidyasagar Rao: జైల్లో ఉండి రచనలు రాశా.. విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Vidyasagar Rao: తాను రచయితను కాదు... తనకు రచనలు రావు అని మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు తెలిపారు. తాను సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాశానని గుర్తుచేసుకున్నారు.

Bandi Sanjay: ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు

Bandi Sanjay: ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు

‘గత బీఆర్‌ఎస్‌ పాలకులు, కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు పరం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించవద్దు’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Hyderabad: నేడు విద్యాసాగర్‌రావు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌

Hyderabad: నేడు విద్యాసాగర్‌రావు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆత్మకథ.. ఉనిక పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించనున్నారు.

 Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు

Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్నది హంగామా వ్యవహారమేనన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి