Home » Babar Azam
టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్న్ క్లీన్స్వీప్ చేసింది. ఈ మ్యాచులో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
బిగ్బాష్ లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజామ్ మధ్య జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో వీరిద్దరికీ డ్రెస్సింగ్ రూమ్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై స్మిత్ స్పందించాడు.
స్వదేశంలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. నవాజ్, షహీన్, అబ్రార్ అహ్మద్ బౌలింగ్ ధాటికి శ్రీలంక 114కి కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో పాక్ నాలుగు వికెట్లు కోల్పోయి.. లంకపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.
పాక్ జట్టుకు సంబంధించి అత్యుత్తమ బ్యాటర్గా నిలిచిన బాబర్ ఆజామ్, గత కొద్ది కాలంగా వన్డేల్లో నిలకడ లేమితో బాధపడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ అదే పేలవ ఫామ్ కనబరుస్తున్నాడు.
పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆ ప్లేస్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మదే. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో బాబర్ 11 పరుగులు చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్గా నిలిచాడు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు అదిరిపోయే న్యూస్. వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ టీమిండియాను తలెత్తుకునేలా చేశాడు.
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో బాబర్ ఆజామ్ (Babar Azam) అరుదైన రికార్డును చేరుకున్నాడు. బ్యాట్తో రాణిస్తూ తాజాగా ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
పాకిస్తాన్ వరుస వైఫల్యాల కారణంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు బాబర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. వన్డ, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టుపై కూడా పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ వరుస ఓటములతో డీలా పడిన సంగతి తెలిసిందే.
టీమిండియా (టీ20) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో..