• Home » Ayodhya Sriram

Ayodhya Sriram

Ayodhya: సూర్య తిలకానికి సిద్ధమైన సాకేతపురి.. జై శ్రీరామ్ నినాదంతో మార్మోగుతున్న అయోధ్య..

Ayodhya: సూర్య తిలకానికి సిద్ధమైన సాకేతపురి.. జై శ్రీరామ్ నినాదంతో మార్మోగుతున్న అయోధ్య..

శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం.

Ayodhya: అయోధ్యలో రద్దీ నియంత్రణకు టీటీడీ సహాయం.. నివేదిక సమర్పణ..

Ayodhya: అయోధ్యలో రద్దీ నియంత్రణకు టీటీడీ సహాయం.. నివేదిక సమర్పణ..

అంగరంగ వైభవంగా బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో ( Ayodhya ) భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ లల్లా సుందర రూపాన్ని చూసి తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడుతోంది.

Video: చైత్ర నవరాత్రుల సందర్భంగా అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తులు

Video: చైత్ర నవరాత్రుల సందర్భంగా అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తులు

అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Temple) ఇప్పుడు ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఎందుకంటే 500 ఏళ్ల తర్వాత ఈ ప్యాలెస్‌లో రాంలాలా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి అయోధ్యలో చైత్ర నవరాత్రుల(Chaitra Navaratri) సందర్భంగా శ్రీరామ నవమి వేడుకలు మొదలయ్యాయి.

Ayodhya: డిసెంబర్ నాటికి అచ్చెరువొందేలా అయోధ్య.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

Ayodhya: డిసెంబర్ నాటికి అచ్చెరువొందేలా అయోధ్య.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

రాఘవుడు నడయాడిన నేలగా ఖ్యాతి గడించిన అయోధ్యలో బాల రాముడు కొలువయ్యాడు. రామ్ లల్లాను చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ట్రస్టు కీలక ప్రకటన చేసింది.

Amaravathi : అమరావతిలో పర్యటించిన అయోధ్య రామాలయ ట్రస్టీ..!!

Amaravathi : అమరావతిలో పర్యటించిన అయోధ్య రామాలయ ట్రస్టీ..!!

వాసుదేవనంద సరస్వతీ స్వామి అయోధ్య రామాలయ ట్రస్టీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు., ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, దక్షిణాదిలో అన్ని రామాలయాలతో పాటు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నాం అన్నారు.

Ayodhya: అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు.. రంగోత్సవంతో భక్తుల కోలాహలం

Ayodhya: అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు.. రంగోత్సవంతో భక్తుల కోలాహలం

అయోధ్య(Ayodhya) శ్రీ రామ్‌లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. హోలీ కారణంగా అయోధ్య పట్టణం వెలిగిపోతోంది.

Ayodhya: రామ్‌లల్లా ప్రతిష్ట తరువాత తొలిసారి హోలీ.. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

Ayodhya: రామ్‌లల్లా ప్రతిష్ట తరువాత తొలిసారి హోలీ.. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

అయోధ్యలో(Ayodhya) రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత తొలిసారి హోలీ పండుగ వేడుకలు ఘనంగా అవుతున్నాయి. భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Ayodhya: రామా కనవేమిరా.. అయోధ్య రైల్వే స్టేషన్ లో అధ్వాన్న పరిస్థితులు.. వీడియో వైరల్..

Ayodhya: రామా కనవేమిరా.. అయోధ్య రైల్వే స్టేషన్ లో అధ్వాన్న పరిస్థితులు.. వీడియో వైరల్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి రోజు ఎంత మంది వస్తున్నారో తెలిపిన ఆలయ ట్రస్ట్

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి రోజు ఎంత మంది వస్తున్నారో తెలిపిన ఆలయ ట్రస్ట్

అయోధ్య(Ayodhya)లో రామ మందిరానికి(Ram Mandir) జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు సగటున రామ మందిరానికి ఎంత మంది వస్తున్నారో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Ram Mandir: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెల రోజుల్లో

Ram Mandir: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెల రోజుల్లో

అయోధ్యలో రామ్ లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ తరువాత రాములవారి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. నెల రోజులపాటు ఆలయానికి సమకూరిన విరాళాల వివరాలను ఆలయ ట్రస్ట్ అధికారులు శనివారం వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి