Home » Auto News
లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW M4 కాంపిటీషన్ కూపేని విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు లుక్ చాలా దూకుడుగా కనిపిస్తుంది. రూ. 1.43 కోట్లకు కంపెనీ ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ లగ్జరీ కారు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో మీరు డబ్బు ఆదా చేసుకోవడానికి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ వార్తపై ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు పెట్రోల్ వాహానానికి బదులు ఈ బైక్(Electric Two Wheeler) తీసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు పర్యావరణానికి కూడా మేలు చేసినవారు అవుతారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరల్లో ఉన్న ఈ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు వినియోగిస్తున్న బైక్(bike) రోజురోజుకు పెట్రోల్(petrol) ఎక్కువగా తాగుతుందా. బైక్ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్(milage) వాస్తవానికి ఇప్పుడు రావడం లేదా. అయితే మీరు రోజువారీ జీవితంలో బైక్ నడుపుతున్నప్పుడు, మనం కొన్ని తప్పులు(mistakes) చేస్తుంటాం. దాని వల్ల బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. ఆ కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తన టెక్నిక్ పాటిస్తే బైక్ మైలేజీ లీటరుకు 90 కిలోమీటర్లకు పెరిగేలా చేస్తానంటున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 మోడల్ ధరలను గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతోపాటు కొనుగోళ్ల కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే కారు ధర ఎంత ఉంటుందో కంపెనీ సీఈఓ లీక్ చేశారు. ఆ రేటు, కారు సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డీజిల్ బైకులు లేకపోవడానికి కారణం ఇదే..
గుంటూరు జిల్లా: మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్ రోడ్డు వద్ద గత అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. మిర్చి బస్తాల లోడుతో వస్తున్న ఆటో.. రోడ్డు పక్కనే ఉన్న వారిపైకి దూసుకెళ్లి.. పక్కనే ఉన్న నేల బావిలో ఆటో పడిపోయింది.
TATA Motors Price Hike: టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. కమర్షియల్ వాహనాలు కొనోగులు చేయాలనుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నెల నుంచి భారత మార్కెట్లో(Indian Auto Market) తన కమర్షియల్ వెహికిల్స్(Commercial Vehicle) ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్(Tata Motors) ప్రకటించింది.
BYD Seal Launch in India: అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టెస్లా, BYD మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఓ వైపు టెస్లా(Tesla) భారత మార్కెట్లోకి(Indian Auto Market) ప్రవేశించడానికి సిద్ధమవుతోండగా.. నేను సైతం అంటోంది BYD. ఇప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయిన నేపథ్యంలో BYD రతదేశంలో మార్చి 5 న తన BYD Seal కారును లాంచ్ చేయనుంది.
ప్రస్తుతం దేశంలో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ స్కూటర్ల జీవితకాలం, బ్యాటరీ లైఫ్ గురించి కీలక ప్రకటన చేశారు.