• Home » ATM

ATM

హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ ఐఎస్ సదన్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.

ఈ నెలాఖరు నుంచే యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా అవకాశం

ఈ నెలాఖరు నుంచే యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా అవకాశం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 'EPFO 3.0' కింద PF చందాదారులు ఇకపై తమ పీఎఫ్ డబ్బును నేరుగా యూపీఐ యాప్‌లు, ఏటీఎంల ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఏటీఎం వద్ద రైతుకు టోకరా.. నగదు చోరీ

ఏటీఎం వద్ద రైతుకు టోకరా.. నగదు చోరీ

ఏటీఎం వద్ద రైతుకు సాయం చేస్తున్నట్లు నమ్మించి.. అతడి ఖాతాలోని నగదును ఆగంతకుడు కొట్టేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగింది.

ఏటీఎంలో డెడ్‌బాడీ..

ఏటీఎంలో డెడ్‌బాడీ..

ఏటీఎంలో డెడ్‌బాడీ ఉండడం కలకలం రేపింది. మెహిదీపట్నం ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ తెలిపిన కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని వ్యక్తి విజయనగర్‌కాలనీలోని హెచ్‌డీఎఫ్‏సీ బ్యాంక్‌ ఏటీఎమ్‌లో మృతి చెంది ఉన్నాడు.

ఏప్రిల్ 1 నుంచీ కొత్త ఏటీఎమ్ రూల్స్

ఏప్రిల్ 1 నుంచీ కొత్త ఏటీఎమ్ రూల్స్

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ఏటీఎమ్, డెబిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేశాయి. అవేంటంటే..

కేంద్రం కీలక నిర్ణయం.. ఏటీఎంలలో ఇకపై చిన్న నోట్ల ఉపసంహరణ!

కేంద్రం కీలక నిర్ణయం.. ఏటీఎంలలో ఇకపై చిన్న నోట్ల ఉపసంహరణ!

చిన్న మొత్తాల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎంల నుంచి చిన్న కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చిన్న నోట్ల కొరతపై ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

కేటుగాడు దొరికేశాడు

కేటుగాడు దొరికేశాడు

ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సీఎంఎస్‌ వాహనంలోని డబ్బులతో పారిపోయిన డ్రైవర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రూ.34.90లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

SBI ATM Charges: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీల పెంపు

SBI ATM Charges: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీల పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లావాదేవీ ఛార్జీలను పెంచింది. ఇంటర్‌ఛేంజ్ ఫీ పెరిగిన నేపథ్యంలో ఈ మార్పు అనివార్యమని ఎస్‌బీఐ తెలిపింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.

Water ATM: ఊటీలో.. ‘వాటర్‌ ఏటీఎం’ ఏర్పాటు

Water ATM: ఊటీలో.. ‘వాటర్‌ ఏటీఎం’ ఏర్పాటు

తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన ఊటీలో వాటర్‌ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఊటీలో ప్లాస్టిక్‏ను పూర్తిగా నిషేధించారు. వాటర్ బాటిళ్లు ఎక్కడా కనిపించవు. అయితే.. పర్యాటకుల కోసం ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.

Duplicate locks: డూప్లికేట్‌ తాళాలు అందించే ఏటీఎంలు వచ్చేశాయ్...

Duplicate locks: డూప్లికేట్‌ తాళాలు అందించే ఏటీఎంలు వచ్చేశాయ్...

డబ్బులొచ్చే ఏటీఎం, బంగారం వచ్చే ఏటీఎంలు చూశాం... పిజ్జా, పాలు అందించే వెండింగ్‌ మెషీన్ల గురించి విన్నాం. అక్కడితో ఆగలేదు... ఇప్పుడు డూప్లికేట్‌ తాళాలు అందించే ఏటీఎంలు వచ్చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి