Home » ATM
PIB Fact Check: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు బాగా ఎక్కువయ్యాయి. యుద్ధం నేపథ్యంలో 3 రోజులపాటు ఏటీఎమ్లు బంద్ చేస్తున్నారంటూ వాట్సాప్లో ఓ పోస్టు వైరల్గా మారింది. ఆ పోస్టుపై పీఐబీ స్పందించింది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పెరిగినప్పటికీ, పలు ప్రాంతాల్లో మాత్రం ఇంకా నగదు రాజ్యమేలుతోంది. అవును మీరు విన్నది నిజమే. ఏటీఎంల నుంచి ఏడాదికి కోటీ రూపాయలకుపైగా డ్రా చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ATM Fraud: వినియోగదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. కానీ డబ్బుల రాకపోవడంతో వెనుదిరిగారు. కొద్దిసేపటికే తమ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్లు వచ్చిన సందేశం చూసి షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుందాం.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిత్యం ప్రయత్నించే ఇండియన్ రైల్వే శాఖ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కదిలే ఏటీఎంని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..
ఆర్బీఐ, బ్యాంకులకు ఉచిత లావాదేవీ పరిమితి దాటి చేసే ప్రతి లావాదేవీపై యూసేజ్ చార్జీని రూ.2 వంతున పెంచేందుకు అనుమతించింది. మే 1 నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది
ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల సమయంలో కూడా మీరు ఎక్కువగా ATMల నుంచి మనీ విత్ డ్రా చేస్తున్నారా. అయితే ఓసారి మారిన ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి. లేదంటే మీరు పరిమితికి మించి ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
నగరంలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేసిన దొంగలు కేవలం 4 నిమిషాల్లోనే 30 లక్షలు లూటీ చేశారు.
ATM Robbery: హైదరాబాద్లో వరుస ఏటీఏం చోరీల ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. మైలార్ దేవ్ పల్లిలోని ఏటీఏంలో దుండగులు చోరీకి యత్నించారు. అయితే అదే సమయంలో ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున ఓ ఏటీఎంను పగలగొట్టి రూ.29.60 లక్షలతో ఉడాయించారు దుండగులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా చేసుకొని వృద్ధులు, మహిళలు, అమాయకుల దృష్టి మరల్చి ఏటీఎం కార్డులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, బహదూర్పురా(Bahadurpura) పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.