Home » Atchannaidu Kinjarapu
మండలి ఛైర్మన్ను తరచూ అగౌరవ పరుస్తున్నారని.. అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ పేరు పెట్టలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారు.
రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ఎన్జీ రంగా వర్సిటీకి పరిపాలన భవనం లేదని, తాము 80 శాతం పూర్తి చేసిన భవనాన్ని వైసీపీ హయాంలో కన్నెత్తి చూడలేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఐదేళ్లు భూసార పరీక్షలు నిర్వహించకుండా.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సూక్ష్మపోషకాలను ఎత్తేసిన మాజీ సీఎం జగన్..
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
గత ప్రభుత్వం ఐదేళ్లూ రాష్ట్రంలో పశుసంవర్థకశాఖకు తాళాలు వేసేసిందని ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పశువులకు దాణా పంపిణీ, వ్యాక్సినేషన్ కూడా ఆపేశారని విమర్శించారు.
యూరియా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలు చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నామని, ఎక్కడకూ ప్రభుత్వం పారిపోవడం లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
11 సీట్లు వచ్చిన పార్టీ నేతలు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే గూబ పగలగొట్టాలి అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే ఎంత తప్పో ... జగన్ ప్రతిపక్ష హోదా అడగటం కూడా అంతే తప్పు అని అన్నారు.
జగన్కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టారని విమర్శించారు.
ఓ పిచ్చోడికి అధికారం ఇస్తే ఏలా ఉంటుందో 2019-24 మధ్య చూశాం. జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశాడు అని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.