Home » Atchannaidu Kinjarapu
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘చీజ్కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి.. సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు..
ఏపీ శాసనసభలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు..
యువత సాగు వైపు మళ్లాలంటే వ్యవసాయ రంగం లాభదాయకంగా మారాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు మంత్రి.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పెందుర్తి నియోజకవర్గంలో మినీ జెట్టి నిర్మాణంపై పంచకర్ల రమేశ్ బాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు.
ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు.
తిరుమల శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం వెను క గత పాలకుల పాపాలు దాగి ఉన్నాయని, వీటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీలతో పాటు పశు వైద్య సిబ్బంది నియామకంపై సీఎం చంద్రబాబుతో చర్చించి, త్వరలో ఓ ప్రకటన చేస్తామని...
కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ వేల్కు బీఓపీ ఫిక్స్ చేసిన ఓఎన్జీసీ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు.