• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

ఎల్‌పీజీ సరఫరాపై మంత్రుల కీలక సమావేశం

ఎల్‌పీజీ సరఫరాపై మంత్రుల కీలక సమావేశం

ఏపీలో గ్యాస్ సరఫరాపై మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు. సివిల్‌ సప్లైస్ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై చర్చించారు.

రైతుల కష్టాలను రాజకీయం చేయకు జగన్: మంత్రి అచ్చెన్నాయుడు

రైతుల కష్టాలను రాజకీయం చేయకు జగన్: మంత్రి అచ్చెన్నాయుడు

రైతుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు.. రొయ్యల రైతులకు మంత్రి సూచన

పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు.. రొయ్యల రైతులకు మంత్రి సూచన

గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని, రొయ్యల రైతులు పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అమెరికా మార్కెట్‌లో త్వరలో రొయ్యల డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ నిరసన.. తీవ్ర గందరగోళం

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ నిరసన.. తీవ్ర గందరగోళం

చైర్మన్‌‌ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన.. మండలి వాయిదా

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన.. మండలి వాయిదా

ఏపీ శాసనమండలి గురువారానికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.

వైసీపీ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన

వైసీపీ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన

శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తాను ఒక మంత్రిగా కాకుండా, శ్రీవారి భక్తునిగా మాట్లాడుతున్నట్లు తెలిపారు.

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్.

పంట మార్పిడి అవసరం.. డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయండి: మంత్రి

పంట మార్పిడి అవసరం.. డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయండి: మంత్రి

ఏపీ అసెంబ్లీలో వరి రైతుల కష్టాలు, సేంద్రీయ సాగు ప్రత్యామ్నాయ పంటలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవని మంత్రి తెలిపారు.

వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం: మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం: మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయంలో ఈ ఏడాది 16 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌పై మంత్రి ప్రసంగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి