• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

TDP: అది   సంస్కృతి.. టీడీపీకి అవసరం లేదు: అచ్చెన్నాయుడు

TDP: అది సంస్కృతి.. టీడీపీకి అవసరం లేదు: అచ్చెన్నాయుడు

అమరావతి: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్ళు మొక్కటం వైసీపీ సంస్కృతే కానీ తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్నారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగనే వీటికి పాకులాడతారని నేతలు అన్నారు.

TDP: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వీరే..

TDP: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వీరే..

అమరావతి: రానున్న ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు.

Atchannaidu: అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?

Atchannaidu: అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?

Andhrapradesh: విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య ఉదంతంపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్ రెడ్డికి తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ద రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు.

Atchannaidu: 2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్..

Atchannaidu: 2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్..

Andhrapradesh: 2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అచ్చెన్న మాట్లాడుతూ...

ACB Court: ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించిన కోర్టు..

ACB Court: ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించిన కోర్టు..

అమరావతి: ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు, అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ వేసేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు.

Atchannaidu: ఆ ఎమ్మెల్యే దందాను బయటపెట్టినందుకే కంచేటి సాయిపై కక్ష్య సాధింపులు

Atchannaidu: ఆ ఎమ్మెల్యే దందాను బయటపెట్టినందుకే కంచేటి సాయిపై కక్ష్య సాధింపులు

Andhrapradesh: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీపసాడుకు చెందిన టీడీపీ నేత కంచేటి సాయిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేయడంపై తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అచ్చెన్న పలు ప్రశ్నలు సంధించారు.

Atchannaidu: వైసీపీ సర్కారును పెకలించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: అచ్చెన్న

Atchannaidu: వైసీపీ సర్కారును పెకలించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: అచ్చెన్న

అమరావతి: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

Atchannaidu: అంగన్వాడీల చలో విజయవాడతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు

Atchannaidu: అంగన్వాడీల చలో విజయవాడతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు

Andhrapradesh: అంగన్వాడీల చలో విజయవాడతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలపై జగన్ రెడ్డి తీరు దుర్మార్గమని మండిపడ్డారు.

Atchannaidu: జగన్‌రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధం..

Atchannaidu: జగన్‌రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధం..

టీడీపీ కేంద్ర కార్యాలయంలో జయహో బీసీ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

Atchannaidu: ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన ఏపీ టీడీపీ..

Atchannaidu: ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన ఏపీ టీడీపీ..

అమరావతి: ‘నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు గురువారం జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి