Home » Arunachal Pradesh
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదివారంనాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్టు తెలిపింది.
గత కొన్ని సంవత్సరాల నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని (Arunachal Pradesh) సరిహద్దు ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో.. భారత్ అందుకు కౌంటర్గా ఓ ప్రతిష్టాత్మక పనిని చేపట్టింది. అదే.. సేలా టన్నెల్. ఇండియా-చైనా (India-China) సరిహద్దులోని తూర్పు సెక్టార్లో దీనిని నిర్మించారు. ఈ టన్నెల్ని ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) శనివారం ప్రారంభించారు.
20 ఏళ్లలో కాంగ్రెస్(Congress) చేసే పనులను తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసి చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
నేడు ఈశాన్య రాష్ట్రాల్లో రూ.55,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్లోని 35 వేల పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్లు లభించాయని చెప్పారు. ఈ క్రమంలోనే మోదీ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరుణాచల్ వెస్ట్ పీసీ నుంచి జేడీయూ అభ్యర్థిగా రుహి తంగుంగ్ పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలను ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో మెగా పవర్ ప్రాజెక్ట్(Mega Hydal Power Project) ప్రమాదంలో పడింది.
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు భారత్-చైనా సరహద్దుల్లోని తవాంగ్ జిల్లా బమ్ లా పాస్ ప్రాంతాన్ని సందర్శించారు. బమ్ లా పాస్ ఆవలివైపున ఉన్న చైనా పీఎల్ఏ పోస్టులను పరిశీలించారు. సరిహద్దు భద్రతా జవాన్లను కలుసుకుని వారితో దసరా వేడుకల్లో పాలుపంచుకున్నారు.
చైనా ఆక్రమణల పై కాంగ్రెస్ ఎంపీలు పదేపదే విమర్శలు చేస్తుండటంపై కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఆక్రమిత ప్రాంతాలు నిజానికి మాజీ ప్రధాని నెహ్రూ అప్పగించనవేనని అన్నారు. అసలు సత్యం ఎరుకపరచేందుకు పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే కాంగ్రెస్ ఎంపీలను అరుణాచల్ తీసుకువెళ్తానని ప్రతిపాదించారు.
ఓ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో గౌహతి హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది....
ఫ్యాషన్ షోలో ర్యాంప్పై కదులుతున్న అందాల భామల్లా కదులుతున్న కార్లతో..ఈటానగర్ ఫ్లైఓవర్ అద్భుతంగా ..