• Home » Arunachal Pradesh

Arunachal Pradesh

China: మంత్రి జైశంకర్ వ్యాఖ్యలపై మళ్లీ రెచ్చిపోయిన చైనా!

China: మంత్రి జైశంకర్ వ్యాఖ్యలపై మళ్లీ రెచ్చిపోయిన చైనా!

అరుణాచల్ ప్రదేశ్ తమదేనన్న చైనా వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఖండించిన నేపథ్యంలో చైనా మరోసారి రెచ్చిపోయింది.

Election Commission: అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు

Election Commission: అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదివారంనాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్టు తెలిపింది.

Sela Tunnel: చైనాకు కౌంటర్‌గా ‘సేలా టన్నెల్’.. దీని విశేషాలేంటో తెలుసా?

Sela Tunnel: చైనాకు కౌంటర్‌గా ‘సేలా టన్నెల్’.. దీని విశేషాలేంటో తెలుసా?

గత కొన్ని సంవత్సరాల నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) సరిహద్దు ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో.. భారత్ అందుకు కౌంటర్‌గా ఓ ప్రతిష్టాత్మక పనిని చేపట్టింది. అదే.. సేలా టన్నెల్. ఇండియా-చైనా (India-China) సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో దీనిని నిర్మించారు. ఈ టన్నెల్‌ని ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) శనివారం ప్రారంభించారు.

PM Modi: కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసేది.. 5 ఏళ్లలో చేసి చూపించాం.. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసేది.. 5 ఏళ్లలో చేసి చూపించాం.. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ

20 ఏళ్లలో కాంగ్రెస్(Congress) చేసే పనులను తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసి చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Narendra Modi: మళ్లీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోదీ..ఈ గ్రామాలను పట్టించుకోలేదని వ్యాఖ్య

Narendra Modi: మళ్లీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోదీ..ఈ గ్రామాలను పట్టించుకోలేదని వ్యాఖ్య

నేడు ఈశాన్య రాష్ట్రాల్లో రూ.55,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని 35 వేల పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్లు లభించాయని చెప్పారు. ఈ క్రమంలోనే మోదీ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Loksabha Elections 2024: అరుణాచల్ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించిన నితీష్

Loksabha Elections 2024: అరుణాచల్ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించిన నితీష్

జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరుణాచల్ వెస్ట్ పీసీ నుంచి జేడీయూ అభ్యర్థిగా రుహి తంగుంగ్ పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు..  ప్రమాదంలో మెగా పవర్ ప్రాజెక్ట్

Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో మెగా పవర్ ప్రాజెక్ట్

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలను ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో మెగా పవర్ ప్రాజెక్ట్(Mega Hydal Power Project) ప్రమాదంలో పడింది.

Rajnath Singh: చైనా సరిహద్దుల్లోని తవాంగ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్... బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య దసరా వేడుక

Rajnath Singh: చైనా సరిహద్దుల్లోని తవాంగ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్... బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య దసరా వేడుక

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు భారత్-చైనా సరహద్దుల్లోని తవాంగ్ జిల్లా బమ్ లా పాస్‌ ప్రాంతాన్ని సందర్శించారు. బమ్ లా పాస్ ఆవలివైపున ఉన్న చైనా పీఎల్ఏ పోస్టులను పరిశీలించారు. సరిహద్దు భద్రతా జవాన్లను కలుసుకుని వారితో దసరా వేడుకల్లో పాలుపంచుకున్నారు.

China Incursion: నాతో అరుణాచల్ రండి...రాహుల్‌కు రిజిజు సవాల్..!

China Incursion: నాతో అరుణాచల్ రండి...రాహుల్‌కు రిజిజు సవాల్..!

చైనా ఆక్రమణల పై కాంగ్రెస్ ఎంపీలు పదేపదే విమర్శలు చేస్తుండటంపై కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమిత ప్రాంతాలు నిజానికి మాజీ ప్రధాని నెహ్రూ అప్పగించనవేనని అన్నారు. అసలు సత్యం ఎరుకపరచేందుకు పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే కాంగ్రెస్ ఎంపీలను అరుణాచల్ తీసుకువెళ్తానని ప్రతిపాదించారు.

Arunachal MLA: అరుణాచల్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు...కోర్టు ప్రకటన...ఎందుకంటే...

Arunachal MLA: అరుణాచల్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు...కోర్టు ప్రకటన...ఎందుకంటే...

ఓ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో గౌహతి హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి