Home » Army
భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రధాని మోదీ సైనిక స్థావరాల భద్రత, సమాచార సమన్వయంపై కీలక ఆదేశాలు ఇచ్చారు.
India Vs Pakistan: ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విషయంలో భారత్, పాకిస్తాన్ బలాబలాల విషయానికి వస్తే.. 2025 లెక్కల ప్రకారం గ్లోబల్ పవర్ ఇండెక్స్లో భారత్ నాలగవ స్థానంలో ఉంది. ఇక, పాకిస్తాన్ విషయానికి వస్తే పవర్ ఇండెక్స్లో 12వ స్థానంలో ఉంది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా కనిపించడం లేదు పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. దాడి జరిగిన తర్వాత నుంచి ఎవరికీ కనిపించకుండా పోయారు.
గత సైనిక ఆపరేషన్లతో పోల్చుకుంటే ఈసారి సైనికి ఆపరేషన్ భిన్నమైనదని, ఈసారి సైన్యం నిర్దేశించిన దాడుల లక్ష్యాలు మరింత విస్తారంగా, లోతుగా ఉన్నాయని అన్నారు. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో అత్యంత సమర్ధవంతంగా, ప్రభావవంతంగా దాడులు నిర్వహించాయని కేజేఎస్ థిల్లాన్ ప్రశంసించారు.
పాక్ ఉగ్రవాదుల పీచమణించేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే కీలకమైన హింట్ ఇచ్చారు.
పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.
Civil Defence Mock Drill Exercises : పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య అలజడి రేగుతున్న నేపథ్యంలో.. మే 7న దేశంలోని పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నాయి భద్రతాదళాలు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలో ఇవాళ మాక్ డ్రిల్స్ ట్రయల్స్ నిర్వహించారు.
రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో అసీం మునీర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రాంతీయ శాంతినే కోరుకుంటోందని, అయితే తనను తాను రక్షించుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడదని అన్నారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. భద్రతా బలగాల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది...
CRPF Constable: టూరిస్టు వీసా ద్వారా ఇండియాలోకి వచ్చిన అప్పటినుంచి మునాల్, అహ్మద్ కలిసే ఉంటున్నారు. వీసా తేదీ మార్చి 22తో ముగిసిపోయింది. అయినప్పటికి మునాల్ ఇక్కడే ఉంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకీస్తానీల వీసాలు రద్దు చేయటంతో మునాల్ విషయం వెలుగులోకి వచ్చింది.