• Home » Army

Army

Suprme Court: ఆ మహిళా ఆర్మీ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Suprme Court: ఆ మహిళా ఆర్మీ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

భారత సైన్యానికి యువ అధికారులు అవసరమని, ప్రతి సంవత్సరం 250 మంది సిబ్బందికి మాత్రమే శాశ్వత కమిషన్ మంజూరు చేస్తున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తన వాదనలు వినిపించారు. షార్ట్ సర్వీసు నుంచి విడుదల చేయడానికి సంబంధించి ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోర్టును కోరారు.

Lahore Drone Strike: డ్రోన్‌ దాడి జరిగితే పిడుగుపాటు అని కవరింగ్‌

Lahore Drone Strike: డ్రోన్‌ దాడి జరిగితే పిడుగుపాటు అని కవరింగ్‌

భారత డ్రోన్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ తీవ్రంగా దెబ్బతిన్నది. రావల్పిండిలో భారీ నష్టం, పీఎస్‌ఎల్‌ రద్దు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

 Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ

Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ

భారత నావికా దళం కరాచీ, ఓమ్రారా పోర్టులపై బ్రహ్మోస్‌ క్షిపణులతో ఘాటు దాడి చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 10-12 నౌకలు ధ్వంసమవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Gaganyaan Mission: గగన్‌యాన్‌ వ్యోమగామియుద్ధానికి సిద్ధం

Gaganyaan Mission: గగన్‌యాన్‌ వ్యోమగామియుద్ధానికి సిద్ధం

గగన్‌యాన్‌ వ్యోమగామి అజిత్‌ కృష్ణన్‌ను తిరిగి వాయుసేన పిలిపించింది. 2027లో గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా అజిత్‌తోపాటు ఇతర వైమానిక దళ అధికారులు కూడా ఎంపికయ్యారు.

Rajnath Singh: 100 మందిని హతమార్చాం

Rajnath Singh: 100 మందిని హతమార్చాం

పాక్‌, పీవోకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది.ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి తెలిపారు.

PM Modi: సిద్ధమా

PM Modi: సిద్ధమా

భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రధాని మోదీ సైనిక స్థావరాల భద్రత, సమాచార సమన్వయంపై కీలక ఆదేశాలు ఇచ్చారు.

India Vs Pakistan: భారత్, పాకిస్తాన్ బలాబలాలు.. యుద్ధం వస్తే ఎవరు కింగ్..

India Vs Pakistan: భారత్, పాకిస్తాన్ బలాబలాలు.. యుద్ధం వస్తే ఎవరు కింగ్..

India Vs Pakistan: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విషయంలో భారత్, పాకిస్తాన్ బలాబలాల విషయానికి వస్తే.. 2025 లెక్కల ప్రకారం గ్లోబల్ పవర్ ఇండెక్స్‌లో భారత్ నాలగవ స్థానంలో ఉంది. ఇక, పాకిస్తాన్ విషయానికి వస్తే పవర్ ఇండెక్స్‌లో 12వ స్థానంలో ఉంది.

పాక్‌ సైన్యాధిపతి మునీర్‌ ఎక్కడ?

పాక్‌ సైన్యాధిపతి మునీర్‌ ఎక్కడ?

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌ అహ్మద్‌ షా కనిపించడం లేదు పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. దాడి జరిగిన తర్వాత నుంచి ఎవరికీ కనిపించకుండా పోయారు.

Operation Sindoor: పాక్ ప్రతిదాడి చేయెచ్చు, అప్రమత్తంగా ఉండాలి: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్

Operation Sindoor: పాక్ ప్రతిదాడి చేయెచ్చు, అప్రమత్తంగా ఉండాలి: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్

గత సైనిక ఆపరేషన్లతో పోల్చుకుంటే ఈసారి సైనికి ఆపరేషన్ భిన్నమైనదని, ఈసారి సైన్యం నిర్దేశించిన దాడుల లక్ష్యాలు మరింత విస్తారంగా, లోతుగా ఉన్నాయని అన్నారు. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో అత్యంత సమర్ధవంతంగా, ప్రభావవంతంగా దాడులు నిర్వహించాయని కేజేఎస్ థిల్లాన్ ప్రశంసించారు.

Operation Sindoor: సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Operation Sindoor: సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

పాక్ ఉగ్రవాదుల పీచమణించేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే కీలకమైన హింట్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి