• Home » Army

Army

పీవోకేలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. 21 మంది మృతి

పీవోకేలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. 21 మంది మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫరాబాద్ సమీపంలో పాక్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు.

జమ్మూ కశ్మీర్‌ ఉరీ సెక్టార్‌లో ప్రమాదం.. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్ల మృతి

జమ్మూ కశ్మీర్‌ ఉరీ సెక్టార్‌లో ప్రమాదం.. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్ల మృతి

జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ కమల్‌కోట్ ఆర్మీ క్యాంపులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు..

గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు భారత సైనికాధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆర్మీ అధికారి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్ తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌

భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌

భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌‌లో ఘోరం.. ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లు మృతి..

ఛత్తీస్‌గఢ్‌‌లో ఘోరం.. ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లు మృతి..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐఈడీ పేలుడు ధాటికి ముగ్గురు జవాన్లు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

నన్ను అనవసరంగా వివాదంలోకి లాగారు: మనోజ్ నరవణె

నన్ను అనవసరంగా వివాదంలోకి లాగారు: మనోజ్ నరవణె

భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నవరణె తన అముద్రిత పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పై నెలకొన్న వివాదంపై స్పందించారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని విషయాలను కోట్ చేసి తనను వివాదంలోకి లాగారని, అది సరైనది కాదని అన్నారు.

నైజీరియాలో ఘోరం.. చిన్న పొరపాటుతో 100 మంది మృతి..

నైజీరియాలో ఘోరం.. చిన్న పొరపాటుతో 100 మంది మృతి..

ఈశాన్య నైజీరియాలో పొరపాటున జరిగిన సైనిక వైమానిక దాడిలో 100 మందికి పైగా పౌరులు మృతిచెందారు. బోకో హరామ్ జిహాదీలను లక్ష్యంగా చేసుకున్న దాడి కాస్తా మిస్ ఫైర్ అయినట్లు స్థానిక మీడియా తెలిపింది.

Ex-servicemen: మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం

Ex-servicemen: మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం

విశాఖపట్నం ఐఎన్‌ఎ్‌స సిర్‌కార్స్‌ నేవల్‌ బేస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అవుట్‌రీచ్‌ ప్రోగ్రాం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మందికిపైగా నావికాదళ మాజీ సైనికులు, విడోలు, ఆధారితులు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి