• Home » Army

Army

ఇండియన్ ఆర్మీ సైబర్ క్వెస్ట్ 2026.. ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోండి

ఇండియన్ ఆర్మీ సైబర్ క్వెస్ట్ 2026.. ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోండి

సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ చూపాలనుకునే విద్యార్థులు, టెక్నాలజీ నిపుణులకు భారత సైన్యం అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ సైబర్ క్వెస్ట్ 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

బ్రిటన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీ చీకటి కోణాలను బట్టబయలు చేసిన బాధితులు!

బ్రిటన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీ చీకటి కోణాలను బట్టబయలు చేసిన బాధితులు!

ఇంగ్లండ్‌లోని ప్రముఖ ఆర్మీ శిక్షణ కళాశాల వివాదంలో చిక్కుకుంది. ఉత్తర యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజీలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

కార్గిల్ హీరో గదిని గుడిగా మార్చిన తల్లి.. 27 ఏళ్లుగా కొడుకు జ్ఞాపకాలతో..

కార్గిల్ హీరో గదిని గుడిగా మార్చిన తల్లి.. 27 ఏళ్లుగా కొడుకు జ్ఞాపకాలతో..

కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన గ్రెనేడియర్ ఉదయ్‌మాన్ సింగ్ గదిని ఆయన తల్లి గుడిలా మార్చేశారు. కొడుకు జ్ఞాపకాలను ఆ గదిలో భద్రపరిచారు. 27 ఏళ్లుగా ఆ జ్ఞాపకాలలోనే దూరమైన కొడుకును చూసుకుంటున్నారు.

మహిళలకు ఆర్మీ ఛాన్స్.. రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు

మహిళలకు ఆర్మీ ఛాన్స్.. రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు

భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

బీటెక్ పూర్తి చేశారా? లెఫ్టినెంట్‌గా చేరే అవకాశం

బీటెక్ పూర్తి చేశారా? లెఫ్టినెంట్‌గా చేరే అవకాశం

బీటెక్ పూర్తి చేసిన యువతకు ఇండియన్ ఆర్మీలో అధికారి అయ్యే సువర్ణావకాశం వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) కింద 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పీవోకేలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. 21 మంది మృతి

పీవోకేలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. 21 మంది మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫరాబాద్ సమీపంలో పాక్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు.

జమ్మూ కశ్మీర్‌ ఉరీ సెక్టార్‌లో ప్రమాదం.. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్ల మృతి

జమ్మూ కశ్మీర్‌ ఉరీ సెక్టార్‌లో ప్రమాదం.. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్ల మృతి

జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ కమల్‌కోట్ ఆర్మీ క్యాంపులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రనేడ్‌ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు..

గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు భారత సైనికాధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆర్మీ అధికారి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్ తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి