Home » Army
నేడు యుద్ధం అంటూ వస్తే ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పలేమని, 'ఆపరేషన్ సిందూర్' 88 గంటలపాటు సాగించామని, వచ్చేసారి నాలుగు నెలలైనా కావచ్చు లేదా నాలుగేళ్లూ పట్టవచ్చని జనరల్ ద్వివేది అన్నారు.
ద్వివేది తమ స్వస్థలమైన రేవాలోని టీఆర్ఎస్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ, సరిహద్దులు, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం వంటి సవాళ్లతో పాటు కొత్తగా స్పేస్ వార్ఫేర్, శాటిలైట్, కెమికల్స్, బయోలాజికల్, రేడియోలాజికల్, సమాచార వార్ఫేర్ వంటి సవాళ్లలను సైన్యం ఎదుర్కొంటోందని ద్వివేది చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ ముగియలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టం చేశారు. పాక్ మరో మూర్ఖపు చర్యకు దిగితే తాము ఆపరేషన్ సిందూర్ రెండో రౌండ్కు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
కాకుల్లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ (PMA)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అణ్వాయుధ ప్రపంచంలో పోరాటాలకు తావులేదని అంటూనే భారత్పై విషం కక్కారు.
రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్లను తయారు చేయడానికి MKU లిమిటెడ్, మెడ్బిట్ టెక్నాలజీస్ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది.
భారత్కు పొరుగున ఉన్న దేశాలు సామాజిక, రాజకీయ లేదా ఆర్థిక అంశాంతిని ఎదుర్కొంటున్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. వార్ డొమైన్స్లో మార్పులు చోటుచేసుకోవడం మరో ఆందోళన కలిగించే అంశమని, అందులో ఇప్పుడు సైబర్, అంతరిక్షం కూడా ఉన్నాయని చెప్పారు.
అవయవ దానం ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ వివరించారు. పౌరులు, ముఖ్యంగా యువకులు, డిఫెన్స్ సిబ్బంది ఈ మహోన్నత ఆశయం కోసం ముందుకు రావాలని, అవయవ దానాన్ని జాతీయ ఉద్యమంగా చేపట్టాలని కోరారు.
మిలిటరీ శిక్షణ అనేది గర్వంగా చెప్పుకునే జర్నీ. కానీ ఈ ప్రయాణంలో పలువురు గాయాల పాలై, సర్వీసు నుంచి తొలగించబడి ఇంటికి వస్తున్నారు. తర్వాత వారి జీవితం చాలా సవాలుగా మారుతుంది. ఈ సమస్యను గమనించిన సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక సూచనలు జారీ చేసింది.
ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఉద్రిక్త ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలు పణంగా పెట్టే ఆర్మీ జవాన్ ప్రశ్నించినందుకే కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం చర్చనీయాంశమైంది. అసలు ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసీమ్ మునీర్ ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అతని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అణు ఆయుధాల నియంత్రణలో వాళ్ల విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయని వెల్లడించింది.