Home » APSRTC
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే 2వేల బస్సులు కొనుగోలు చేయాలని, 10 వేల మంది సిబ్బందిని నియమించాలని ఏపీఎ్సఆర్టీసీ
రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ ఉద్యోగి వీరభద్రరావు తన కుమారుడికి పునఃమూల్యాంకనంలో అన్యాయం జరిగిందని మంత్రి లోకేశ్కి ఫిర్యాదు చేశారు. హిందీ పేపర్లో పునఃమూల్యాంకనం కోసం రూ.1,000 చెల్లించినా మార్కులు మారలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మహానాడు ముగింపు రోజున 5 లక్షల మందికి హాజరు కోవాలని ఊహిస్తూ రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి కడపకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. భద్రత మరియు సౌకర్యాల కోసం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీలో 1 /2019 సర్క్యూలర్ పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ యాజమాన్యం అవినీతి చేస్తున్న విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకుంది. కడప, విజయవాడ జోన్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించి పలువురు అధికారులను సస్పెండ్ చేశారు.
ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అధికారులకు డబ్బులిచ్చి పదోన్నతులు పొందినా, సిబ్బందిని నిర్లక్ష్యం చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు, చిన్న పొరపాట్లకే కఠిన శిక్షలు ఎదుర్కొంటున్నారు. బోర్డు సభ్యులు ఆరు నెలలైనా సమావేశం కాని పరిస్థితి పట్ల అసంతృప్తితో ఉన్నారు
ఏపీఎస్ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)కి సంబంధించిన 4 కోట్ల రూపాయల ఫ్లాట్ కొనుగోలు ప్రకటన తీవ్ర చర్చలకు దారి తీసింది. దీనిపై పాలకమండలి వివరణ ఇచ్చి, ఎలాంటివైన విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్లో జరుగుతున్న చర్చ ఇది. క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) కార్యాలయం ప్రస్తుతం విజయవాడ బస్టాండు ప్రాంగణంలోని ఆర్టీసీ హౌస్లో ఉంది. రూపాయి కూడా అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు.
డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఏపీ 39 యూవీ 4299 నంబరు గల...