• Home » AP Politics

AP Politics

Kollu Ravindra Fires on Jagan: అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్

Kollu Ravindra Fires on Jagan: అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లల్లో చేసిన అరాచక పాలన భరించలేకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్‌ను ఇంట్లో కూర్చో పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

SIT Focus on Narayana Swamy: లిక్కర్ స్కాంలో నారాయణ స్వామికి బిగుస్తున్న ఉచ్చు..!

SIT Focus on Narayana Swamy: లిక్కర్ స్కాంలో నారాయణ స్వామికి బిగుస్తున్న ఉచ్చు..!

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత నారాయణ స్వామి మొబైల్‌ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.

Police Action on YSRCP Activist: పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Police Action on YSRCP Activist: పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బందరు మండలం సత్రంపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ కార్యకర్త, ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

YS Sharmila Slams Jagan: బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila Slams Jagan: బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

తన బిడ్ట ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని షర్మిల స్పష్టం చేశారు. తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా, బెదురా? అని ఎద్దేవా చేశారు.

Somireddy VS Kakani: దోపిడీ చేయడంలో కాకణికి డాక్టరేట్ ఇవ్వాలి..  సోమిరెడ్డి విసుర్లు

Somireddy VS Kakani: దోపిడీ చేయడంలో కాకణికి డాక్టరేట్ ఇవ్వాలి.. సోమిరెడ్డి విసుర్లు

సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కాకాణికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కాకాణికి సిగ్గు, శరం లేదని విమర్శించారు. త్వరలో కాకణి భూ దోపిడీని ఆధారాలతో సహా బయట పెడుతానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.

Palla Srinivasa Rao ON  Super Six: భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao ON Super Six: భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

సూపర్ సిక్స్ సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందని పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు.

Gottipati Fires on Jagan: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి

Gottipati Fires on Jagan: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సభతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిందని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.

 Lokesh Comments on Jubilee Hills Election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఏపీ మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే

Lokesh Comments on Jubilee Hills Election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఏపీ మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జూబ్లీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Palla Srinivasa Rao Fires on  Jagan: మద్యం స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్నాటకాలు.. పల్లా సెటైర్లు

Palla Srinivasa Rao Fires on Jagan: మద్యం స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్నాటకాలు.. పల్లా సెటైర్లు

వేలాది ప్రాణాలు బలిగొన్న విషపూరిత మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే, ధర్నాల పేరుతో జగన్నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతుల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు.

Sandhyarani Fires ON YS Jagan: జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్

Sandhyarani Fires ON YS Jagan: జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్

ఏపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన పనులతోనే ఎన్నికల్లో ఓడించారని ఆక్షేపించారు. వైసీపీ హయాంలో సర్పంచులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి