• Home » AP High Court

AP High Court

AP Police : రేషన్‌ బియ్యం మాయం కేసులో ఆరో నిందితుడిగా పేర్ని నాని

AP Police : రేషన్‌ బియ్యం మాయం కేసులో ఆరో నిందితుడిగా పేర్ని నాని

తన గోదాముల్లో రేషన్‌ బియ్యం మాయం వ్యవహారం లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామ య్య(నాని)పై మచిలీపట్నం తాలూకా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట

AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట

Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినాని వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం (జనవరి6) వరకు ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాఫీ కేసులో పేర్నినానిని పోలీసులు 6 వ నిందితుడిగా చేర్చారు.

AP High Court :  సాకులు చెప్పడం మీకు అలవాటైపోయింది

AP High Court : సాకులు చెప్పడం మీకు అలవాటైపోయింది

పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో వాస్తవాల నిర్ధారణకు సీసీటీవీ ఫుటేజ్‌ సమర్పించాలని తాము ఆదేశించిన ప్రతిసారీ సాంకేతిక కారణాలు...

AP High Court : కాంప్రమైజ్‌ పిటిషన్లలో కక్షిదారుల ఫొటోలు అతికించండి

AP High Court : కాంప్రమైజ్‌ పిటిషన్లలో కక్షిదారుల ఫొటోలు అతికించండి

లోక్‌ అదాలత్‌ల ద్వారా రాజీమార్గంలో వివాదాల పరిష్కా రం విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

AP NEWS: ద్వారంపూడి చంద్రశేఖర్‌‌కు  హైకోర్టులో ఎదురుదెబ్బ.. కారణమిదే..

AP NEWS: ద్వారంపూడి చంద్రశేఖర్‌‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. కారణమిదే..

Dwarampudi Chandrasekhar Reddy: కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఏపీ హై కోర్టులో బిగ్ షాక్ తగిలింది. వీరభద్ర రొయ్యల ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉత్పత్తి నిలిపివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

Simhachalam : అప్పన్న సేవలో జస్టిస్‌ కిరణ్మయి

Simhachalam : అప్పన్న సేవలో జస్టిస్‌ కిరణ్మయి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి గురువారం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

 AP High Court : అవినాష్ రెడ్డి పీఏ బెయిల్‌పై ముగిసిన వాదనలు

AP High Court : అవినాష్ రెడ్డి పీఏ బెయిల్‌పై ముగిసిన వాదనలు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో జనవరి 7న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ ప్రకటించారు.

హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకున్న పేర్ని నాని

హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకున్న పేర్ని నాని

గోడౌన్‌ నుంచి రేషన్‌ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని,..

AP Highcourt: పేర్నినాని పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అభ్యంతరం

AP Highcourt: పేర్నినాని పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అభ్యంతరం

Andhrapradesh: పేర్నినాని పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. అయితే ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తుచేశారు.

Perni Narani : పోలీసు నోటీసులను రద్దు చేయండి

Perni Narani : పోలీసు నోటీసులను రద్దు చేయండి

గోదాము నుంచి రేషన్‌ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి