Home » AP High Court
Minister NMD Farooq: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన 33 మందికి చుక్కెదురైంది. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఏపీ ప్రభుత్వం తన వైఖరి తెలుపుతూ డిపాజిటర్లకు ఇంకా మార్గదర్శి చెల్లించాల్సిన మొత్తం రూ.5.15 కోట్లు ఎస్ర్కో ఖాతాలో ఉన్నాయంది. వాటిని ఇంకా 1,270 మంది డిపాజిటర్లుకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.
ఉరిశిక్ష స్థానంలో అతనికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. శశికృష్ణకు క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
Supreme Court: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.
AP Government: ప్రజాగళం సందర్భంగా ‘కర్నూలులో హైకోర్టు బెంచ్’ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది.
AP High Court: ఉత్తరాఖండ్ వేదికగా జాతీయ క్రీడలు ప్రారంభమైనాయి. అలాంటి వేళ ఏపీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
jyothi surekha: ఏపీ హైకోర్టు ఆదేశాలపై ఆర్చర్ జ్యోతి సురేఖ స్పందించారు. ఈ ఆదేశాలు తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.
Perninani Bail: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిని పోలీసులు ఏ6గా చేర్చారు. దీంతో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
తులసిబాబు పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ జరపాలని ప్రాసిక్యూషన్ హైకోర్టును కోరింది.