Home » AP High Court
అక్రమ నిర్మాణాల లెక్కలు వారంలో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు అధికారగణంలో కదలిక వచ్చింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి, ఆ పార్టీ సానుభూతిపరులు పిటిషన్లు దాఖలు చేశారు.
దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ ముం దస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
AP Highcourt: సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి చేస్తున్న నిర్మాణాలు సీఆర్జెడ్ పరిధిలో ఉన్నాయా.. ఒకవేల ఉంటే దాన్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సీఆర్జెడ్ అధికారులను అప్పట్లో హైకోర్టు ఆదేశించింది.
మద్యం దుకాణాల యజమానులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అయితే, వారికి ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు తుదితీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
High Court Bench in Kunool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయింది. ఈ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేశారు.
Minister NMD Farooq: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన 33 మందికి చుక్కెదురైంది. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఏపీ ప్రభుత్వం తన వైఖరి తెలుపుతూ డిపాజిటర్లకు ఇంకా మార్గదర్శి చెల్లించాల్సిన మొత్తం రూ.5.15 కోట్లు ఎస్ర్కో ఖాతాలో ఉన్నాయంది. వాటిని ఇంకా 1,270 మంది డిపాజిటర్లుకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.
ఉరిశిక్ష స్థానంలో అతనికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. శశికృష్ణకు క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.