• Home » AP CM

AP CM

Jagan Mohan Reddy: పథకాలపై సీఎం జగన్ సొంత డబ్బా..పవన్ పై మళ్లీ వ్యాఖ్యలు

Jagan Mohan Reddy: పథకాలపై సీఎం జగన్ సొంత డబ్బా..పవన్ పై మళ్లీ వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Buggana Rajendra Nath : రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది

Buggana Rajendra Nath : రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది

రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.

CM JAGAN: 26న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM JAGAN: 26న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

26న (గురువారం) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

CM JAGAN: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌

CM JAGAN: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌

రేపు పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (CM JAGAN) పాల్గొననున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కార్యక్రమం చేపడతారు.

AP Assembly: ఓపీఎస్‌పై ఆర్థికమంత్రి బుగ్గన ఏం మాట్లాడారంటే..!

AP Assembly: ఓపీఎస్‌పై ఆర్థికమంత్రి బుగ్గన ఏం మాట్లాడారంటే..!

భవిష్యత్‌లో వైద్యం మరింత అభివృద్ధి చెంది జీవిత కాలం పెరుగుతుంది. జీవితకాలం పెరగడంతో పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వాలకు భారంగా మారనుంది. అమెరికాలో కూడా ఓపీఎస్‌ భారంగా మారడంతో అక్కడి రాష్ట్రాలు ప్రత్యమ్నాయం కోసం

CBI Court: జగన్‌ యూకే పర్యటనపై సీబీఐ కోర్టులో విచారణ.. మరికాసేపట్లో తీర్పు

CBI Court: జగన్‌ యూకే పర్యటనపై సీబీఐ కోర్టులో విచారణ.. మరికాసేపట్లో తీర్పు

యూకే పర్యటనకు అనుమతి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం (AP Government) మరో వెయ్యికోట్లు అప్పు తెచ్చింది. 11 సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీతో మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. ఆర్‌బీఐ దగ్గర 5 నెలల కాలంలో

Jagan London Tour : విదేశీ పర్యటన అనుమతి కోసం హైకోర్టులో జగన్, విజయసాయి పిటిషన్.. ఎల్లుండి ఏం జరుగుతుందో..?

Jagan London Tour : విదేశీ పర్యటన అనుమతి కోసం హైకోర్టులో జగన్, విజయసాయి పిటిషన్.. ఎల్లుండి ఏం జరుగుతుందో..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...

AP NIT: ఏపీ నిట్‌లో సీట్ల కుదింపు! రాష్ట్ర సర్కారు అలసత్వమేనంటూ..!

AP NIT: ఏపీ నిట్‌లో సీట్ల కుదింపు! రాష్ట్ర సర్కారు అలసత్వమేనంటూ..!

తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో (AP NIT) సీట్లు కుదించేశారు. గత ఏడాది 750 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, ఈ ఏడాది 480 సీట్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. అంతకుముందు ఏడాది 600 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించారు. వాస్తవానికి దేశంలోనే ఏపీ నిట్‌ అత్యధిక సీట్లతో ప్రారంభమైంది.

AP News: ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం.. ఆమె వేదన వింటే...

AP News: ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం.. ఆమె వేదన వింటే...

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి