• Home » AP CM

AP CM

AP Politics: ‘జగన్ నా అన్నే కాదు’.. షర్మిల ఆన్ ఫైర్.. మునుపెన్నడూ ఇలా తిట్టి ఉండరు..!

AP Politics: ‘జగన్ నా అన్నే కాదు’.. షర్మిల ఆన్ ఫైర్.. మునుపెన్నడూ ఇలా తిట్టి ఉండరు..!

CM YS Jagan vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నెక్ట్స్ లెవల్‌లో ఫైర్ అయ్యారు. జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను పులివెందుల పులిబిడ్డనని, ఎవ్వడికి భయపడనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కన్నెర్ర చేశారు.

YS Sharmila: జగన్ మారిపోయారు.. షర్మిల సంచలన కామెంట్స్..

YS Sharmila: జగన్ మారిపోయారు.. షర్మిల సంచలన కామెంట్స్..

YS Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పథకం చాలా అద్భుతంగా అమలైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడు ఉపాధిహామీ పథకం ఎవరికి హామీ ఇవ్వడం లేదని, భరోసా కల్పించడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న షర్మిల..

Sri Krishna Devarayalu: నరసరావుపేట ఎంపీ టికెట్‌పై వైసీపీ రివర్స్ స్టాండ్

Sri Krishna Devarayalu: నరసరావుపేట ఎంపీ టికెట్‌పై వైసీపీ రివర్స్ స్టాండ్

ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.

Jagan Mohan Reddy: పథకాలపై సీఎం జగన్ సొంత డబ్బా..పవన్ పై మళ్లీ వ్యాఖ్యలు

Jagan Mohan Reddy: పథకాలపై సీఎం జగన్ సొంత డబ్బా..పవన్ పై మళ్లీ వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Buggana Rajendra Nath : రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది

Buggana Rajendra Nath : రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది

రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.

CM JAGAN: 26న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM JAGAN: 26న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

26న (గురువారం) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

CM JAGAN: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌

CM JAGAN: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌

రేపు పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (CM JAGAN) పాల్గొననున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కార్యక్రమం చేపడతారు.

AP Assembly: ఓపీఎస్‌పై ఆర్థికమంత్రి బుగ్గన ఏం మాట్లాడారంటే..!

AP Assembly: ఓపీఎస్‌పై ఆర్థికమంత్రి బుగ్గన ఏం మాట్లాడారంటే..!

భవిష్యత్‌లో వైద్యం మరింత అభివృద్ధి చెంది జీవిత కాలం పెరుగుతుంది. జీవితకాలం పెరగడంతో పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వాలకు భారంగా మారనుంది. అమెరికాలో కూడా ఓపీఎస్‌ భారంగా మారడంతో అక్కడి రాష్ట్రాలు ప్రత్యమ్నాయం కోసం

CBI Court: జగన్‌ యూకే పర్యటనపై సీబీఐ కోర్టులో విచారణ.. మరికాసేపట్లో తీర్పు

CBI Court: జగన్‌ యూకే పర్యటనపై సీబీఐ కోర్టులో విచారణ.. మరికాసేపట్లో తీర్పు

యూకే పర్యటనకు అనుమతి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం (AP Government) మరో వెయ్యికోట్లు అప్పు తెచ్చింది. 11 సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీతో మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. ఆర్‌బీఐ దగ్గర 5 నెలల కాలంలో

తాజా వార్తలు

మరిన్ని చదవండి