Home » AP Capital Row
అవును.. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) విశాఖ తరలిస్తున్నాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాదికి తరలిస్తాం.. అబ్బే అంతకుముందే దసరాకు వచ్చేస్తాం.. అయ్యో అది కూడా కాదబ్బా.. క్రిస్మస్క్ పక్కా అంతే.. ఇవీ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఊరింపు మాటలు. సీన్ కట్ చేస్తే అంతా తూచ్.. విశాఖకు పాలనా రాజధాని తరలింపు కేవలం ప్రచారం మాత్రమేనని ఇప్పటికే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలిపోయింది..
ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) ప్రాంతం పరిధిలో ఉన్న గ్రీన్ జోన్ను (Green Zone) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో.. నివాస ప్రాంతాలకు 500 మీటర్లు దాటి కూడా అనుమతులు ఇచ్చేందుకు సీఆర్డీఏకు (CRDA) అధికారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపింగ్ సంస్థల అభ్యర్థనలు మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు జగన్ సర్కార్ (Jagan Govt) చెబుతోంది. .
2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకుంది. ఏపీకి మూడు రాజధానులు అని చెప్తూనే పాలన రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల వివాదం ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది.
అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు...
పేర్ని నాని (Perni Nani) మీడియా ముందుకొచ్చి.. అసలు ఏప్రిల్-03న ఏం జరగబోతోందనే విషయాలను ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేశారు..
ఏపీ రాష్ట్ర రాజధానిపై (AP Capital) కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించట్లేదు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ పటంలో నిలపాలని నారా చంద్రబాబు నాయుడు ఎన్నో కలలు కన్నారు. ఇందుకోసం 33 వేల ఎకరాల భూమిని కూడా నాడు సేకరించారు...
సాగర నగరం విశాఖ కేంద్రంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో (Global Investors Summit 2023) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) కీలక ప్రకటన..
ఏపీ రాజధాని (AP Capital) మారదు.. అమరావతిలోనే (Amaravati) ఉంటుంది.. మాటిస్తున్నా.. వైసీపీ (YSRCP) అధికారంలోకి రాగానే ఒక్క రాజధానినే కనివినీ ఎరుగని రీతిలో కడతాం.. ఇదీ 2019 ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) చెప్పిన మాట...
రాజధాని తరలింపుపై ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టుధిక్కార నేరం కింద పరిగణించాలని