• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

హాజరు కోసమే అసెంబ్లీకి జగన్‌: పురందేశ్వరి

హాజరు కోసమే అసెంబ్లీకి జగన్‌: పురందేశ్వరి

హాజరు కోసమే జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కాదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

Deputy CM Pawan: ఎన్ని ఇబ్బందులొచ్చినా విడిపోం!

Deputy CM Pawan: ఎన్ని ఇబ్బందులొచ్చినా విడిపోం!

ఇది నా గురించో, చంద్రబాబు, లోకేశ్‌ గురించో కాదు! మేం ప్రజల కోసం నిలబడి ఉన్నాం. కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతాం.

Breaking News: అమలాపురంలో దారుణం..

Breaking News: అమలాపురంలో దారుణం..

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

YS Sharmila: అరచేతిలో వైకుంఠం చూపించారు.. కూటమి ప్రభుత్వంపై షర్మిల విసుర్లు

YS Sharmila: అరచేతిలో వైకుంఠం చూపించారు.. కూటమి ప్రభుత్వంపై షర్మిల విసుర్లు

YS Sharmila: . ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై క్లారిటీ లేనే లేదని చెప్పారు.

Pawan Kalyan: వైసీపీ అంటే గుర్తొచ్చేది ఇదే.. పవన్  కల్యాణ్ మాస్ సెటైర్స్..

Pawan Kalyan: వైసీపీ అంటే గుర్తొచ్చేది ఇదే.. పవన్ కల్యాణ్ మాస్ సెటైర్స్..

Pawan Kalyan: అసెంబ్లీలో వైసీపీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మూడుముక్కలాట ఆడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయని పవన్‌ కల్యాణ్ అన్నారు.

YSRCP: జగన్ మోసాలు.. అర్థం చేసుకోకపోతే చాలా కష్టం..

YSRCP: జగన్ మోసాలు.. అర్థం చేసుకోకపోతే చాలా కష్టం..

ప్రతిపక్షనేత హోదా దక్కదని తెలిసినా జగన్ తన వైఖరి ఎందుకు మార్చుకోవడంలేదు. ప్రజల తరపున ప్రశ్నించాల్సిన వైసీపీ ఎందుకు వెనుకడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వైసీపీ నేతలు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించడంలేదు. రాదని తెలిసినా ప్రతిపక్షహోదా నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారా.

వైసీపీ తీరు దారుణం: విష్ణుకుమార్‌రాజు

వైసీపీ తీరు దారుణం: విష్ణుకుమార్‌రాజు

సీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. గవర్నర్‌ ప్రసంగిస్తున్నప్పుడు పేపర్లు చించి, స్పీకర్‌, మండలి చైర్మన్‌పై విసిరేయడం బాధాకరం.

సంతకం కోసమే అసెంబ్లీకి: బీటెక్‌ రవి

సంతకం కోసమే అసెంబ్లీకి: బీటెక్‌ రవి

టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కేవలం సంతకం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు.

AP Governor : దుష్పరిపాలన నుంచి విముక్తి

AP Governor : దుష్పరిపాలన నుంచి విముక్తి

బాధ్యతాయుతమైన సుపరిపాలన వైపుగా రాష్ట్రాన్ని నడిపించడంలో గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

TDP : వచ్చారు.. అరిచారు.. వెళ్లారు..

TDP : వచ్చారు.. అరిచారు.. వెళ్లారు..

మాజీ సీఎం జగన్‌ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు పట్టుమని 11 నిమిషాలు కూడా గవర్నర్‌ ప్రసంగం ఆలకించలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి