Home » AP Assembly Sessions
హాజరు కోసమే జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కాదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
ఇది నా గురించో, చంద్రబాబు, లోకేశ్ గురించో కాదు! మేం ప్రజల కోసం నిలబడి ఉన్నాం. కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతాం.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
YS Sharmila: . ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై క్లారిటీ లేనే లేదని చెప్పారు.
Pawan Kalyan: అసెంబ్లీలో వైసీపీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మూడుముక్కలాట ఆడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రతిపక్షనేత హోదా దక్కదని తెలిసినా జగన్ తన వైఖరి ఎందుకు మార్చుకోవడంలేదు. ప్రజల తరపున ప్రశ్నించాల్సిన వైసీపీ ఎందుకు వెనుకడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వైసీపీ నేతలు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించడంలేదు. రాదని తెలిసినా ప్రతిపక్షహోదా నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారా.
సీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్రాజు అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు పేపర్లు చించి, స్పీకర్, మండలి చైర్మన్పై విసిరేయడం బాధాకరం.
టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కేవలం సంతకం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు.
బాధ్యతాయుతమైన సుపరిపాలన వైపుగా రాష్ట్రాన్ని నడిపించడంలో గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు.
మాజీ సీఎం జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల తొలిరోజు పట్టుమని 11 నిమిషాలు కూడా గవర్నర్ ప్రసంగం ఆలకించలేదు.