Home » AP Assembly Budget Sessions
వైసీపీ వాళ్లు సభకు రాకపోయినా, జగన్కు ప్రతిపక్ష హోదా రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీలో
శాసనమండలి ముద్దు, శాసనసభ వద్దు అన్నట్లుగా వైసీసీ వ్యవహరిస్తోంది. శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు.
కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ‘ఏడు నెలలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి, ఇప్పుడు
త వైసీపీ ప్రభుత్వం గిరిపుత్రుల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు తూతూమంత్రంగా చేసి గిరిజనులను అభివృద్ధికి దూరం చేసింది. కూటమి ప్రభుత్వం ఎస్టీలకు రూ.7,557 కోట్లు బడ్జెట్
గత పాలన విధ్వంసం నుంచి వికాసంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా బడ్జెట్ ఉందని 20సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ఈ బడ్జెట్లో సమ ప్రాధాన్యం
జగన్కు నైతికత లేకనే అసెంబ్లీకి ఎగ్గొట్టారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ‘జగన్కు ప్రతిపక్ష హోదా లేదు. ఆయనకు జనం ఆ హోదా
అసెంబ్లీకి హాజరు కాని జగన్కు కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు, మనోభావాలకు అనుగుణంగా ఉందని వైద్య ఆరోగ్య మంత్రి వై సత్యకుమార్
రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రూ.1.3 లక్షల కోట్ల
కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్కే పరిమితం కాగా...