Home » Anupama parameswaran
తమిళ స్పోర్ట్స్ డ్రామా బైసన్ అక్టోబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో అనుపమ, రజిష ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు.
అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం చిత్రం పరదా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో చిత్ర బృందం సందడి చేశారు.
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కాకినాడలో సోమవారం సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. పరదా చిత్రం ప్రచారం నిమిత్తం వచ్చిన ఆమె కాకినాడ నగరంలోని సుబ్బయ్య హోటల్లో భోజనం చేశారు. దీంతో ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు హోటల్కి తరలివచ్చారు
రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ (MP Santosh Kumar) గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) లో భాగంగా శ్రీలీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘కార్తీకేయ 2’ (Karthikeya 2) మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’ (18 Pages).
గతేడాది పాన్ ఇండియా స్థాయి మంచి విజయాన్ని దక్కించుకున్న సినిమాల్లో ‘కార్తీకేయ 2’ (Kathikeya 2) ఒకటి. యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్..
‘18పేజెస్’ సినిమాకు సంబంధించి ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేయగా.. ఆ పాట కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో పాటకు సంబంధించిన అప్డేట్ని