• Home » Annamayya District

Annamayya District

Annamayya: దిగజారిన తలసరి ఆదాయం

Annamayya: దిగజారిన తలసరి ఆదాయం

అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది.

Mango: మామిడి పూత ఆలస్యం

Mango: మామిడి పూత ఆలస్యం

మామిడి రైతుపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. పూత ఆలస్యం కావడంతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ACB: విద్యాశాఖ ఏడీ ఆస్తులు రూ.1.60కోట్లు

ACB: విద్యాశాఖ ఏడీ ఆస్తులు రూ.1.60కోట్లు

మదనపల్లె డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాగిశెట్టి రాజశేఖర్‌ ఆస్తులు రూ.1.60కోట్లు వున్నట్లు ఏసీబీ అధికారులు లెక్కగట్టారు.

Water: జలధార లబ్ధి అవార్డు తెచ్చేనా?

Water: జలధార లబ్ధి అవార్డు తెచ్చేనా?

అన్నమయ్య జిల్లాలో జలధార పథకంతో సాధించిన ప్రగతిని కేంద్రం దృష్టికి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తీసుకెళ్లారు. జలవనరుల శాఖ, ఉపాధిహామీ పథకాలతో చేపట్టిన పనుల వివరాలతో నివేదికను పంపించారు.

Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..

Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..

భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది.

Illicit Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

Illicit Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్సైజ్‌ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.

Land Encroachment: రెచ్చిపోయిన వైసీపీ నేత.. రూ. 5 కోట్ల భూమి కబ్జా

Land Encroachment: రెచ్చిపోయిన వైసీపీ నేత.. రూ. 5 కోట్ల భూమి కబ్జా

పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో సర్వే నెంబర్‌ 1094లో ఉన్న 10 ఎకరాల భూమిని వైఎస్సార్ సీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జా చేశాడు. సుధాకర్ రెడ్డి కబ్జా చేసిన ఆ భూమి విలువ 5 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.

AP News: అక్కడ పంప్‌ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది

AP News: అక్కడ పంప్‌ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది

అక్కడ పంప్‌ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది. అవసరం ఉన్నవారు ఎప్పుడంటే అప్పుడు పట్టుకొని మొక్కలకు వేసుకుంటారు. ఈ జీవ ఎరువులను రైతులే స్వయంగా తయారు చేస్తారు. అందుకే ఆ గ్రామం ప్రకృతి సేద్యంతో పచ్చగా మారింది!

Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి

Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి

అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టాలపై కూర్చొని మద్యం సేవిస్తుండగా.. రైలు ఢీ కొట్టింది.

Rajampet Town Development: పేట.. అభివృద్ధిలో చోటా..!

Rajampet Town Development: పేట.. అభివృద్ధిలో చోటా..!

రాజంపేట పట్టణం అభివృద్ధిలో తిరోగమన దిశలో పయనిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా, వందేళ్లుగా ఐఏఎస్ కేడర్ కలిగిన సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్రంగా ఎంతో పేరు గడించిన రాజంపేట పట్టణం కాలానికి తగినట్లు అభివృద్ధికి దూరంగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి