Home » andhrajyothy
ఇన్సులిన్ ఆకు అనేది ‘ఇన్సులిన్ ప్లాంట్’ అనే ఔషధ మొక్కకు సంబంధించింది. ఈ ఆకును పరగడుపున నమిలి తీసుకొంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఉపయోగపడుతున్నట్టు కొన్ని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది.
చిటపట చినుకులు పడుతుంటే వేడివేడిగా పకోడీ, బజ్జీలతో పాటు వెచ్చని టీ గొంతులో పడితే హాయిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నీళ్ల తర్వాత ఎక్కువగా సేవించేది ఏదంటే మరోమాట లేకుండా ‘టీ’ అంటున్నారు. అలాం‘టీ’ సిప్ చేస్తూ... దాని గురించిన టైంపాస్ విశేషాలు చూద్దాం...
ఆ రాశి వారికి ఈ వారం తలపెట్టిన కార్యం నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఖర్చులు విపరీతంగా ఉంటాయని, ఆధ్యాత్మికత పెంపొందుతుంది తెలుపుతున్నారు. ఇంకా ఈవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Andhrajyothy: గాజువాక పరిధిలోని తిరుమలనగర్లో ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య హాజరయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
గుమ్మడి ఇగురు కూర ఎలా చేయాలో మీకు తెలుసా.., అలాగే ఆ వంటకంలో ఏమేమి వాడతారో కూడా తెలుసా.. అసలు ఇది ఎలా తయారు చేయాలో, ఆ వంటకంలో ఏమేమి వాడతారో తెలుసుకుందాం పందండి. ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి మరి..
ఉప్పు చేప... పప్పుచారు... ఈ కాంబినేషన్ వింటేనే నోరూరిపోతుంది... ఎవరికైనా లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది.. అంతేకాదండోయ్... ఉప్పు చేప.. పప్పుచారు కాంబినేషన్ గొప్పదనంపై సినిమా పాటలు కూడా వచ్చాయి. ఈ క్రేజ్ ఇంతటితో ఆగలేదు. ‘పప్పుచారు.. ఉప్పు చేప’ పేరుతో రెస్టారెంట్లు సైతం వెలిశాయి.
పిల్లల్లో పరిశీలనా శక్తి చాలా ఉంటుంది. పండగలు, పబ్బాలకు ఇంటిని అందంగా అలంకరించడం మామూలే. ముఖ్యంగా దీపావళి వంటి పండగలకు ఇంట్లో రంగులతో గుమ్మాలకు, కుండలకు, ప్రమిదలకు రంగులేస్తుంటారు. తల్లి పొందికగా చేస్తున్న పనిని పక్కనే కూర్చుని, జాగ్రత్తగా గమనించి... తన చిట్టి చేతుల్లోకి ప్రమిదను తీసుకుని రంగులతో బొమ్మలు వేయడం ప్రారంభించింది. ఆ ఆసక్తి క్రమక్రమంగా చిన్నారి కిలారు వేక్షిత శివను రికార్డుల వైపు నడిపించింది.
ఇటీవల నేనొక అవార్డు ఫంక్షన్కి హాజరయ్యా. అక్కడకి అడుగుపెట్టానో లేదో.. మీడియా వాళ్లంతా చుట్టిముట్టి, ప్రశ్నలు సంధించారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తున్నా. ఇంతలో జాన్వీ కపూర్ అక్కడకు వచ్చింది. అంతే... నన్ను వదిలేసి అంతా జాన్వీ దగ్గరకు పరుగెత్తారు అన్నారు ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం...
పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే.. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రధానంగా 70 ఏళ్లు పైబడిన ఈ వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుండగా... అసలీ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి, దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి.
పదేళ్ల వయసులోనే అందాల కిరీటం సాధించాలని కలలు కన్నది. అందుకు తగ్గట్టుగానే తనను తాను మార్చుకుంటూ, కఠోరమైన దీక్షతో ప్రయత్నించి ‘మిస్ ఇండియా’గా నిలిచింది రాజస్థానీ అమ్మాయి నందినీ గుప్తా.