• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

AP Politics: వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

AP Politics: వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

పొన్నూరు(Ponnur) వైసీపీ(YCP) అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు(Ambati Murali Krishna) బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం(Election Commission). అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని..

AP Politics: పారిపోయినా పట్టుకొస్తా.. ప్రజాకోర్టులో శిక్షిస్తా..: చంద్రబాబు

AP Politics: పారిపోయినా పట్టుకొస్తా.. ప్రజాకోర్టులో శిక్షిస్తా..: చంద్రబాబు

అమదాలవలస(Amadalavalasa) ప్రజాగళం సభలో చంద్రబాబు(Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. జగన్‌పై(Jagan), తమ్మినేని సీతారాంపై(Tammineni Sitaram) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. డమ్మీ బస్సు నేత పని అయిపోయిందన్నారు.

Pawan Kalyan Properties: పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా..!

Pawan Kalyan Properties: పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా..!

Pawan Kalyan Election Nomination: తెలుగు సినీ ఇండస్ట్రీలోనే(Tollywood) కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ(AP Politics) పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక సంచలనంగా చెప్పొచ్చు. సినీ నటుడిగా.. రాజకీయంగా.. ప్రజా సేవకుడిగా, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా ప్రజలందరి మన్ననలు, ఆదరాభిమానాలు పొందుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో..

AP Politics: ‘విజయానంద రెడ్డి ఓ స్మగ్లర్.. చిత్తూరు ప్రజలు అసలు నమ్మరు’

AP Politics: ‘విజయానంద రెడ్డి ఓ స్మగ్లర్.. చిత్తూరు ప్రజలు అసలు నమ్మరు’

Andhra Pradesh: చిత్తూరు(Chittoor) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డిపై(Yijayananda Reddy) తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్(Varun Kumar) నిప్పులు చెరిగారు. స్మగ్లర్‌ను చిత్తూరు ప్రజలు నమ్మరని, మహామహులు పుట్టిన చిత్తూరు ప్రాంతానికి ఓ స్మగ్లర్‌ను అసెంబ్లీకి పంపించే గతి పట్టలేదని వరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

AP Politics: మంత్రి కాకాణికి ఓటమి భయం.. వైసీపీ నేతలు ఎంతపని చేశారంటే..!

AP Politics: మంత్రి కాకాణికి ఓటమి భయం.. వైసీపీ నేతలు ఎంతపని చేశారంటే..!

ఎన్నికలు(AP Elections 2024) దగ్గరపడుతున్నా కొద్ది వైసీపీ(YCP) నేతల్లో ఓటమి భయం ఎక్కువైపోతోంది. దీంతో ఓటర్లను(Voters) ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) ఓటమి భయం పట్టుకుంది.

AP Politics: అడ్డంగా బుక్కైన వైసీపీ నేతలు.. ఆఫీస్ నిండా అవే..

AP Politics: అడ్డంగా బుక్కైన వైసీపీ నేతలు.. ఆఫీస్ నిండా అవే..

పెందుర్తి(Pendurthi) వైసీపీ(YCP) అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌(MLA Annam Reddy) క్యాంపు/పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు భారీగా చీరలు, కీచైన్లు, టోపీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ‘సీ’ విజిల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు..

AP Politics: చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆయనపై కేసుల లెక్క ఇదీ..!

AP Politics: చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆయనపై కేసుల లెక్క ఇదీ..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో(Election Affidavit) పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్‌ పోలీసులు ..

AP Politics: అవినాశ్‌రెడ్డిపై మూడు కేసులు.. అవేంటంటే..

AP Politics: అవినాశ్‌రెడ్డిపై మూడు కేసులు.. అవేంటంటే..

సార్వత్రిక ఎన్నికలకు(Lok Sabha Elections) సంబంధించి అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో(Election Affidavit) తమకు ఉన్న ఆస్తులు, అప్పులతోపాటు తమపై నమోదైన కేసుల(Police Cases) వివరాలను కూడా వెల్లడించారు. వీటిలో సీఎం జగన్‌ సోదరుడు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సమర్పించిన..

AP Politics: ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచాడు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు..

AP Politics: ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచాడు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు..

జలగన్న జగన్‌కు(YS Jagan) ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్‌ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్‌ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని..

AP Politics: ఇక గులకరాళ్లే మిగిలాయి.. జగన్ షాకింగ్ కామెంట్స్..

AP Politics: ఇక గులకరాళ్లే మిగిలాయి.. జగన్ షాకింగ్ కామెంట్స్..

తనపై వేయించడానికి ఇక గులకరాళ్లే మిగిలాయని సీఎం జగన్‌(YS Jagan) అన్నారు. మరో పదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద విద్యార్థులకు ఇంగ్లీషు చదువులు అందుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమ పథకాలు(Govt Schemes) కొనసాగాలా? వద్దా? అనేది ప్రజలు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి