Home » Amitabh Bachchan
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొద్దిరోజుల క్రితం సర్జరీ చేయించుకున్నారు. నిన్న (సోమవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ పోస్టులో చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ఫుట్బాల్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో జట్టుకు సంబంధించిన వస్తోన్న ఓ వార్త గురించి ఆయన చాట్జీపీటీని అడిగారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నిన్న (ఆదివారం) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో సాంగ్ షేర్ చేశారు. ఇరాన్లో ఉన్న శ్రీ మహా విష్ణువు దేవాలయానికి సంబంధించిన వీడియో సాంగ్ అది.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే గుజరాత్ ఎయిన్ పోర్ట్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్కి ఎదురైంది.
ఏకలవ్యలో నటించినందుకు గాను అమితాబ్కు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని విధు వినోద్ భావించారు. 4.5 కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొన్నారు. ఆ కారును అమితాబ్కు ఇవ్వడానికి తన తల్లిని వెంట తీసుకెళ్లారు.
సాంకేతికతను దుర్వినియోగపరుస్తూ కొన్ని కుటుంబాల పరువును బజారుకీడుస్తున్న ఘటనలు సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిన కొత్తలో ఈ సాంకేతికతను వినియోగించి కొందరు సెలబ్రెటీలకు సంబంధించి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించిన దుండగులు తాజాగా.. ఏఐ సాయంతో జరగనివాటిని జరిగినట్లు సృష్టిస్తూ ప్రముఖమైన..
లక్షల కోట్ల రూపాయిలున్న టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా సాదా సీదాగా జీవించారన్నారు. ఆయన సాధారణ మనిషిగా మసులుకున్నారని తెలిపారు. అత్యంత నిరాడంబర జీవనాన్ని సాగించిన గొప్ప వ్యక్తి ఆయన అని అమితాబ్ పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.
బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న 27 ఏళ్ల యువతి నరేశి మీనా(Nareshi Meena) కేబీసీలో రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. అయితే ఈ బహుమతితో పాటు అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆమె గురించి ఎమోషనల్ అవుతు ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. అమితాబ్ భూమి కొనుగోలు వివరాలును గోప్యంగా ఉంచారు.
అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో మరో రెండు వారాల్లో రామ్లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తోంది.