Home » Amit Shah
Amith Shah: త్రిభాషా విధానం అంటూ కేంద్రం స్పష్టం చేసింది. కాదు ద్విభాష విధానమంటూ తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. దీంతో తమిళనాడు, కేంద్ర మధ్య పోరు మొదలైంది. అలాంటి వేళ.. తమిళనాడులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కోయంబత్తురులో కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర నిధులు అందడం లేదన్న సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. మోదీ ప్రభుత్వం తమిళనాడుకు గత పదేళ్లలో రూ. 5 లక్షల కోట్లు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
రెండు రోజుల్లోనే 30 లక్షల 77 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు మధ్యప్రదేశ్కు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మొత్తం బృందాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం తర్వాత తమ తదుపరి లక్ష్యం బెంగాల్ అని ఎన్డీఏ ప్రకటించింది.
కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్షా(Senior BJP leader Amit Shah) ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ను భద్రతా బలగాల భారీ సక్సెస్గా కేంద్ర హోం మంత్రి అమిత్షా సామాజిక మాధ్యమంలో అభినందించారు.
జాంగ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్షా మాట్లాడుతూ, కేజ్రీవాల్కు ఒక ఇల్లుతో సంతృప్తి లేకనే 'అద్దాలమేడ' నిర్మించుకున్నారని చెప్పారు.
వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్కు కేంద్ర హో మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు అభినందలు తెలిపారు.
యమునలో కలిపినట్టు చెబుతున్న ఆ విషం ఏమిటో కేజ్రీవాల్ వెల్లడించాలని అమిత్షా సవాలు చేశారు. మరో సవాలు కూడా విసురుతూ, ఢిల్లీ ప్రజలను కాపాడేందుకు ఢిల్లీలోకి యమునా జలాలను నిలిపివేయాలని ఇచ్చిన అధికారిక ఉత్వర్వులను ఢిల్లీ సీఎం చూపించాలని అన్నారు.
అమిత్షా తన పర్యటనలో భాగంగా శృంగేరి, పూరి, ద్వాకరా శంకరాచార్యులను కలుసుకుంటారు. సాయంత్రం ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు