• Home » Amaravati farmers

Amaravati farmers

AP Rains: వైఎస్ జగన్‌పై అమరావతి రైతులు ఫైర్

AP Rains: వైఎస్ జగన్‌పై అమరావతి రైతులు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు.

Amaravati: అందంగా ముస్తాబవుతున్న అమరావతి

Amaravati: అందంగా ముస్తాబవుతున్న అమరావతి

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం త్వరలోనే కొత్త అందాన్ని సంతరించుకోబోతోంది. జంగిల్ క్లియరెన్స్‌తో రూపురేకలు మారుతున్నాయి. కంప తొలగింపు పనులు దాదాపు 40 శాతం వరకు పూర్తి అయ్యాయి. గత ఐదేళ్లలో దట్టంగా పెరిగిన.. ముళ్లకంపలతో నిండిపోయి ఉన్న అమరావతి ప్రాంతం త్వరలోనే పూర్వకళ సంతరించుకోబోతోంది.

YS Sharmila : విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపం

YS Sharmila : విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపం

నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా డెలా ్టకు జలాలు వస్తున్నాయని ఆనందించేలోగా విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపంగా మారిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

AP Capital: రాజధాని నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు.. వేగం పుంజుకుంటున్న పనులు..

AP Capital: రాజధాని నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు.. వేగం పుంజుకుంటున్న పనులు..

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తైనా.. ఇప్పటివరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేదు. 2015 అక్టోబర్‌లో అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది పడింది.

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

రోజురోజుకు పెరిగిపోతున్న ఘన, ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల

Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల

గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది.

CM Chandrababu: సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు.. అమరావతిపై కాసేపట్లో శ్వేతపత్రం విడుదల

CM Chandrababu: సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు.. అమరావతిపై కాసేపట్లో శ్వేతపత్రం విడుదల

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ఈరోజు అమరావతిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని మొదటి దశ పనులను గతంలో టీడీపీ హయాంలోనే తుదిదశకు చేరుకున్నాయి.

Amaravati Works: అమరావతి ప్రాంతంలో ఆ పనుల కోసం సీఆర్డీఏ ప్రణాళికలు..

Amaravati Works: అమరావతి ప్రాంతంలో ఆ పనుల కోసం సీఆర్డీఏ ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో ఎన్డీయే ప్రభుత్వం(NDA Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి(Capital Amaravati) అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో జంగిల్, బుష్ క్లియరెన్స్‌ చేయాలంటూ సీఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

TDP : నైరాశ్యం నుంచి నిర్మాణం దిశగా!

TDP : నైరాశ్యం నుంచి నిర్మాణం దిశగా!

అమరావతి ధ్వంస రచన కోసం.. జగన్‌ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన మాస్టర్‌ ప్లాన్‌ను సరిదిద్దేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాయువేగంతో కదులుతోంది.

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి