• Home » Alluri Sitaram Raju

Alluri Sitaram Raju

Purandeswari: పాడేరు రోడ్డు ప్రమాదంపై పురందేశ్వరి స్పందన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి

Purandeswari: పాడేరు రోడ్డు ప్రమాదంపై పురందేశ్వరి స్పందన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరులో (Paderu) జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పందించారు. పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమని ఆమె అన్నారు.

AP News: సొంతూరుకు దూరంగా.. గోదావరి చెంతన బతుకు పోరాటం.. మత్స్యకారుల దీనగాధ

AP News: సొంతూరుకు దూరంగా.. గోదావరి చెంతన బతుకు పోరాటం.. మత్స్యకారుల దీనగాధ

గోదారమ్మను నమ్ముకునే ఆ కుటుంబాలు ఏళ్లకేళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి...

పావురాన్ని పట్టుకున్న యువకులకు షాకింగ్ సీన్.. కాలికి కట్టి ఉన్న ప్లాస్టిక్ ట్యాగులను పరిశీలించగా..

పావురాన్ని పట్టుకున్న యువకులకు షాకింగ్ సీన్.. కాలికి కట్టి ఉన్న ప్లాస్టిక్ ట్యాగులను పరిశీలించగా..

అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) ఎటపాక మండలం టీపీవీడు పంచాయతీలోని గోదావరి ఒడ్డున ఉన్న గొల్లగూడెంలో పావురం కలకలం రేపింది.

Jaggayya-Alluri Sitarama Raju Movie: విలన్ కాని విలన్.. అల్లూరి సీతారామరాజులో ఛాన్స్ రాగానే జగ్గయ్య ఏం చేశారంటే..

Jaggayya-Alluri Sitarama Raju Movie: విలన్ కాని విలన్.. అల్లూరి సీతారామరాజులో ఛాన్స్ రాగానే జగ్గయ్య ఏం చేశారంటే..

రూథర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి, స్థానికంగా అతను విలన్ కావడం సహజమే. కానీ, అదే రూథర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టరుగా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజాబాంధవుడనే భిన్నమైన అభిప్రాయం ఉండేది.

Alluri Seetharamaraju: చలన చిత్రమాలికలో ఓ మణిపూస!

Alluri Seetharamaraju: చలన చిత్రమాలికలో ఓ మణిపూస!

‘తెలుగువీర లేవరా’ అంటూ తెలుగు హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపిన వెండితెర ‘అల్లూరి’ అస్తమించారు తెలుగుతెరకు సాహసాన్ని పరిచయం చేసిన ధైర్యశాలి ఇకలేరు.. తనదైనశైలి నటనతో ప్రేక్షకుల మనసును నిలువు దోపిడీ చేసిన ‘దేవుడులాంటి మనిషి’ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు

మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు

జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తున్నదని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య అన్నారు.

ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం సర్వనాశనం

ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం సర్వనాశనం

ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నారని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి గంగపూజారి శివకుమార్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి