Home » Alla Rama Krishna Reddy
ముచ్చటగా మూడోసారి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? అంటే సందేహమేననే ఓ చర్చ అయితే నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. వరుసగా జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగి.. గెలిచారు. కానీ ఈ సారి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రతికూల ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది.
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో ఇక వాయిదాలు ఉండవని, తడుపరి విచారణ జులై 24న చేపడతామన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వాగతించారు.
ఓటుకు నోటు కేసులో(Vote for Note Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని(Chandrababu) నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేశారు.
‘పోయిన ఎన్నికల సమయంలో జగన్ గెలిస్తే రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తాడని టీడీపీ నేతలు చెప్పినా వినలేదు..
Andhrapradesh: వైఎస్సార్సీపీ ఇంచార్జిల మార్పుల్లో టికెట్ కోల్పోయి కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్కే కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఏసీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారి స్పందించారు.
బీసీ నేత గంజి చిరంజీవి వివక్షకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవిని ఆపి మరి తనిఖీ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజులకే ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి రాజకీయంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి జగన్ ఓడించాలని చూస్తున్నాయని అన్నారు.
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్కు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
AP Politics: ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి సీటును వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారని.. అందుకే బీసీ అయిన గంజి చిరంజీవికి ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి సోమవారం సాయంత్రం సీఎం జగన్ను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Andhrapradesh: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.