• Home » Akhilesh Yadav

Akhilesh Yadav

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఆఫర్ చేసిన ఎస్పీ.. ఒకవేళ డీల్ కుదరకపోతే..

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఆఫర్ చేసిన ఎస్పీ.. ఒకవేళ డీల్ కుదరకపోతే..

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. కూటమి ఏర్పాటు చేసినప్పుడు చాలా పార్టీలతో కలకలలాడిన ఇండియా కూటమి ప్రస్తుతం కీలక పార్టీల నిష్క్రమణతో వెలవెలబోయింది.

Bharat Jodo Nyay Yatra: డీల్ కుదిరితేనే రాహుల్ యాత్రలో అఖిలేష్ ఎంట్రీ

Bharat Jodo Nyay Yatra: డీల్ కుదిరితేనే రాహుల్ యాత్రలో అఖిలేష్ ఎంట్రీ

రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్‌ లో అడుగుపెడుతున్న వేళ సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ యాత్రలో పాల్గొంటారా అనే సస్పెన్స్ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ ఖరారైతేనే యాత్రలో పాల్గొనాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల తాజా సమాచారం.

UP: ఆ సీట్లపై కన్నేసిన బీజేపీ, కాంగ్రెస్.. గెలుపోటములను నిర్ణయించేది అవేనా

UP: ఆ సీట్లపై కన్నేసిన బీజేపీ, కాంగ్రెస్.. గెలుపోటములను నిర్ణయించేది అవేనా

సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్నకొద్దీ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిల దృష్టి ఆ 120 నియోజకవర్గాల మీదే పడిందా. అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు.

INDIA Alliance: ‘ఇండియా కూటమి’కి మరో ఝలక్.. హ్యాండిచ్చిన ఫరూక్ అబ్దుల్లా..

INDIA Alliance: ‘ఇండియా కూటమి’కి మరో ఝలక్.. హ్యాండిచ్చిన ఫరూక్ అబ్దుల్లా..

INDIA Alliance: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలకు తగులుతున్నాయి. అసలు ఈ కూటమి ఉంటుందా? ఊడుతుందా? అన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి.. పంజాబ్‌లో భగవంత్ మాన్.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా.. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు.

Swami Prasad Maurya: అఖిలేష్‌కు షాక్.. పార్టీ పదవికి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా

Swami Prasad Maurya: అఖిలేష్‌కు షాక్.. పార్టీ పదవికి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ కు లేఖ రాశారు.

Rajya Sabha polls: జయాబచ్చన్‌ను తిరిగి నామినేట్ చేసిన ఎస్‌పీ

Rajya Sabha polls: జయాబచ్చన్‌ను తిరిగి నామినేట్ చేసిన ఎస్‌పీ

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్‌ ను సమాజ్‌వాదీ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

INDIA bloc: 11 సీట్ల ఫార్ములా ప్రకటించిన ఎస్పీ, చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్

INDIA bloc: 11 సీట్ల ఫార్ములా ప్రకటించిన ఎస్పీ, చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్

బీహార్‌ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి గట్టిదెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

Akhilesh Yadav: 'ఇండియా' కూటిమిలోనే నితీష్ ఉంటే పీఎం ఛాన్స్..

Akhilesh Yadav: 'ఇండియా' కూటిమిలోనే నితీష్ ఉంటే పీఎం ఛాన్స్..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విభిన్నంగా స్పందించారు. 'ఇండియా' కూటమిలోనే నితీష్ ఉంటే ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థి కావొచ్చని వ్యాఖ్యానించారు.

 Ayodhya:రామ్‌లల్లాకు కుటుంబంతో వస్తా, ప్రాణ ప్రతిష్ట రోజు మాత్రం కాదు..!

Ayodhya:రామ్‌లల్లాకు కుటుంబంతో వస్తా, ప్రాణ ప్రతిష్ట రోజు మాత్రం కాదు..!

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌‌ను ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. ఆ రోజు హాజరుకాలేనని అఖిలేశ్ యాదవ్ స్పష్టంచేశారు.

Ayodhya: దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పడు వెళ్తా: అఖిలేష్

Ayodhya: దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పడు వెళ్తా: అఖిలేష్

అయోధ్యలో రామాలయం ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం 2024 జనవరి 22న జరగనుండటంతో యూపీ ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేస్తుండగా, రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) మాత్రం ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అస్పష్టమైన సమాధానం ఇచ్చారు. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆలయానికి వెళ్తానని ఆయన తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి