Home » Airlines
భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు, పరస్పరం దాడుల వేళ వాస్తవాలను మరగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చంఢీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, భున్తర్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్కోట్, జమ్మూ, బికనెర్, లెహ్, పోర్బందర్ తదితర సిటీల్లో విమానాశ్రయాలను ఈనెల 15 వరకూ మూసివేయనున్నారు.
Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్ ముఖ్య ప్రకటనను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.
పాకిస్తాన్ గగనతలం(ఎయిర్ స్పేస్) మూసివేత కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు ప్రతి నెలా ₹307 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సదరు విమాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ..
New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెర్మినల్ నుంచి విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారని సదరు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.
Air India Flight : ముంబై నుండి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. బోయింగ్ 777-300 ER విమానంలో 19 మంది సిబ్బంది సహా 322 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగానే..
హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ నుంచి బయటకు పంపించారు.
రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్ బస్’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది.
హవాయి ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్ బస్ A330 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సియాటెల్- టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 273 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇది హోనోలులులోని డేనియల్ కె.ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఫ్లైట్ డెక్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.