• Home » AIADMK

AIADMK

Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?

Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.

Lok Sabha Elections: అన్నాడీఎంకే తొలి జాబితా, డీఎండీకేతో పొత్తు

Lok Sabha Elections: అన్నాడీఎంకే తొలి జాబితా, డీఎండీకేతో పొత్తు

తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అన్నాడీఎంకే బుధవారంనాడు ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిసామి ఈ జాబితాను పార్టీ నేతల సమక్షంలో విడుదల చేశారు.

Madras High Court:  అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై ఓపీఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు

Madras High Court: అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై ఓపీఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు

అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ.పన్నీర్‌సెల్వంకు మద్రాసు హైకోర్టులో సోమవారంనాడు చుక్కెదురైంది. అన్నాడీఎంకే అధికారిక లెటర్‌హెడ్, రెండాకుల గుర్తు, పార్టీ జెండాను ఆయన వినియోగించుకోరాదని కోర్టు తీర్పునిచ్చింది.

Premalatha: రాజ్యసభ సీటు కోసం ‘ప్రేమలత’ పట్టు.. కొలిక్కిరాని చర్చలు

Premalatha: రాజ్యసభ సీటు కోసం ‘ప్రేమలత’ పట్టు.. కొలిక్కిరాని చర్చలు

వచ్చే యేడాది రాష్ట్రంలో ఖాళీ పడనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని డీఎండీకే నాయకురాలు ప్రేమలత పట్టుబడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది.

PM Modi: తమిళనాట మోదీ పర్యటన వేళ.. బీజేపీ పుంజుకుంటుందా

PM Modi: తమిళనాట మోదీ పర్యటన వేళ.. బీజేపీ పుంజుకుంటుందా

వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ(PM Modi) బుధవారం తమిళనాడు(Tamilnadu)లో పర్యటిస్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే అయినా.. దానికి రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.

Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ.. తమిళ్ మానిలా కాంగ్రెస్ కీలక ప్రకటన..

Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ.. తమిళ్ మానిలా కాంగ్రెస్ కీలక ప్రకటన..

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే.వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు.

Actress Gayatri Raghuram: అన్నాడీఎంకేలో చేరిన నటి గాయత్రి రఘురాం

Actress Gayatri Raghuram: అన్నాడీఎంకేలో చేరిన నటి గాయత్రి రఘురాం

గత ఏడాది బీజేపీ నుంచి వైదొలిగిన నటి గాయత్రి రఘురాం((Actress Gayatri Raghuram)).. ఎట్టకేలకు ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. బీజేపీలో గాయత్రి రఘురాం రాష్ట్ర బీజేపీ విదేశీ, పొరుగు రాష్ట్రాల తమిళుల సంక్షేమ విభాగం అధ్యక్షురాలిగా వ్యవహిరించారు.

Former CM: పంచాయతీలను నగరాల్లో విలీనం చేయొద్దు

Former CM: పంచాయతీలను నగరాల్లో విలీనం చేయొద్దు

రాష్ట్రంలో పంచాయతీలను నగరాల్లో విలీనం చేసే చర్యలు చేపట్టకూడదంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) డిమాండ్‌ చేశారు.

Sitaram Echuri: అసలు విషయం చెప్పేశారు.. ఆ కూటమిలో చేరే ప్రసక్తేలేదు..

Sitaram Echuri: అసలు విషయం చెప్పేశారు.. ఆ కూటమిలో చేరే ప్రసక్తేలేదు..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని డీఎంకే కూటమిలోనే సీపీఎం కొనసాగుతుందని, అన్నాడీఎంకే కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ

Former Minister: అసలు రూ.42 కోట్లతో ఫార్ములా రేస్‌-4 అవసరమా? సీఎం పగటికలలు కంటున్నారు..

Former Minister: అసలు రూ.42 కోట్లతో ఫార్ములా రేస్‌-4 అవసరమా? సీఎం పగటికలలు కంటున్నారు..

ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడిన సమయంలో, రూ.42 కోట్లతో ఫార్ములా రేస్‌ కారు పందెం అవసరమా అంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి