Home » AIADMK
గత ఏడాది బీజేపీ నుంచి వైదొలిగిన నటి గాయత్రి రఘురాం((Actress Gayatri Raghuram)).. ఎట్టకేలకు ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. బీజేపీలో గాయత్రి రఘురాం రాష్ట్ర బీజేపీ విదేశీ, పొరుగు రాష్ట్రాల తమిళుల సంక్షేమ విభాగం అధ్యక్షురాలిగా వ్యవహిరించారు.
రాష్ట్రంలో పంచాయతీలను నగరాల్లో విలీనం చేసే చర్యలు చేపట్టకూడదంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) డిమాండ్ చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని డీఎంకే కూటమిలోనే సీపీఎం కొనసాగుతుందని, అన్నాడీఎంకే కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ
ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడిన సమయంలో, రూ.42 కోట్లతో ఫార్ములా రేస్ కారు పందెం అవసరమా అంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
అన్నాడీఎంకేలో విడిపోయిన అన్ని వర్గాలను సమైక్యపరచడమే తన ప్రధాన కర్తవ్యమని, ఆ దిశగానే తాను ముమ్మర ప్రయత్నాలు
వచ్చే యేడాది జరిగే లోక్సభ ఎన్నికలలో మాత్రమే కాకుండా 2026లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకునే
మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (Former Chief Minister O. Panneerselvam), ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యుల
రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలకు జరుగబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP)కి డిపాజిట్లు కూడా రావని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి
అన్నాడీఎంకే-బీజేపీ(AIADMK-BJP) మధ్య పొత్తుల కథ ఇంకా కంచికి చేరినట్లు కనిపించడం లేదు. ఈ బంధాన్ని కొనసాగించేందుకు బీజేపీ