Home » Adilabad District
ఆదిలాబాద్: మంత్రి సీతక్క మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కెరమెరి మండలం, గొందిలో జంగు బాయిని మంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం అభివృద్ధి పనులపై ఉట్నూర్ కేబి కాంప్లెక్స్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేయనున్నారు.
గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్న అక్కడికక్కడే మృతి చెందింది. ఐదుగురికి గాయాలయ్యాయి.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో మెంబర్, భారత విప్లవ ఉద్యమ నాయకుడు కటుకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ దూలా (69) మృతి చెందారు.
ఆసిఫాబాద్ రూరల్, జూన్ 3: రైతు సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని జక్కాపూర్, బూర్గుడ, రహపల్లి, చిర్రకుంట, బాబాపూర్, వావుదాం రైతువేదికల్లో రైతు దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
భానుడు నిప్పులు చెరిగాడు. ఎండకు తోడు వడగాలులతో జనం అల్లాడారు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ బోసిపోయాయి. రోహిణికి ముందే ఎండలు ఇలా ఉంటే రోహిణికార్తెలో ఇంకెలా ఉంటాయోనని..
ఇంద్రవెల్లి (Indravelli) ఘటనకు రేపటిక (గురువారం)తో సరిగ్గా 42ఏళ్లు. 1981, ఏప్రిల్ 20న భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. కానీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు..
ఆదిలాబాద్ జిల్లా: సీఎల్పీ నేత (CLP Leader) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చేపట్టిన పాదయాత్ర (Padayatra) ఆదివారం ఇంద్ర వెల్లి మండలం, కుమ్మరి తండాకు చేరుకుంది.
ఒకే ఊరిలో గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందిన విషాద వార్త(Sad news) అందరినీ కలచివేసింది.
నిర్మల్ జిల్లా: భైంసాలో అర్ఎస్ఎస్ (RSS) ర్యాలీ (Rally)కి అనుమతి నిరాకరణపై సోమవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది.