Home » Adani Group
అదానీ గ్రూప్ భారత రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మానవరహిత అటానమస్ వ్యవస్థలు.. ఏఐ ఆధారిత కార్యకలాపాలు, విమాన ఇంజిన్ల నిర్వహణ-మరమ్మతు-ఓవర్హాలింగ్..
రేటింగ్స్ సంస్థ మూడీస్ అదానీ సంస్థల రేటింగ్ను మెరుగుపరిచింది. పలు సంస్థల రేటింగ్ను ‘సుస్థిరత’కు పెంచింది. ఈ విషయంపై అదానీ గ్రూప్ సీఈఓ మాట్లాడుతూ సంస్థ మౌలిక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాయని తెలిపారు.
అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ క్లియర్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.
అదానీ గ్రూప్.. ఆరోగ్య సంరక్షణ హెల్త్కేర్ రంగంలోకి ప్రవేశిస్తోంది.
ప్రజలందరికీ అత్యవసరమైన వైద్య సేవలు ఇప్పుడు అత్యంత కాస్ట్లీ వ్యవహారంలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విప్లవాత్మకంగా దేశంలో అదానీ వైద్య ఆలయాలు రాబోతున్నాయి. ఇవి దేశ వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నాయి.
అధికారులకు లంచాలు ఇచ్చారన్న కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతడి దగ్గరి బంధువు సాగర్లపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ,సెక్) వెల్లడించింది.
ఆపరేషన్ సిందూర్లో అదానీ గ్రూపు తయారు చేసిన స్కైస్ర్టైకర్ డ్రోన్లు భారత్ పాక్పై దాడులను తిరిగిపెట్టేందుకు ఉపయోగించాయి. ఈ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను తగులుతాయి, భారత ఆర్మీకి సరఫరా చేస్తోంది.
అదానీ గ్రూప్ సంస్థలో 2021 మే నెలలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్లో ప్రణవ్ అదానీ దోషిగా తేలింది. సెబీ దర్యాప్తులో ఆయన కీలక సమాచారాన్ని బావ మరిది కునాల్ షాకు ముందే చేరవేయడంతో ట్రేడింగ్ జరిగింది.
ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ 5% క్షీణించి మదుపరుల ₹14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది
హురున్ 2025 కుబేరుల జాబితాలో భారతదేశం నుంచి 284 మంది చోటు సంపాదించగా, ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉండగా, అత్యంత సంపన్న భారత మహిళగా రోష్నీ నాడార్ నిలిచారు. జాబితాలో 21 మంది తెలుగువారుకూ స్థానం లభించడంతో వారి మొత్తం సంపద రూ.98 లక్షల కోట్లకు చేరుకుంది