• Home » ACB

ACB

ACB: ఆరు నెలల్లో 126 ఏసీబీ కేసుల నమోదు

ACB: ఆరు నెలల్లో 126 ఏసీబీ కేసుల నమోదు

వరుస దాడులతో అవినీతి అధికారులు, ఉద్యోగుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 126 కేసులను నమోదు చేసిన అధికారులు 125 మందిని అరెస్టు చేశారు.

Bribe Case: లీజు అగ్రిమెంటు కోసం రూ.60 వేలు లంచం

Bribe Case: లీజు అగ్రిమెంటు కోసం రూ.60 వేలు లంచం

బాపట్ల జిల్లా కొల్లూరు గ్రూపు దేవాదాయాల కార్యనిర్వహణాధికారి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం సాయంత్రం పట్టుబడ్డారు.

Liquor Scam: కసిరెడ్డికి నో బెయిల్‌

Liquor Scam: కసిరెడ్డికి నో బెయిల్‌

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం వెలువరించారు.

ACB Raids: ఏసీబీ మెరుపు దాడులు!

ACB Raids: ఏసీబీ మెరుపు దాడులు!

అవినీతి ఆరోపణల నేపథ్యంలో రవాణా శాఖతో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, సరిహద్దు చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు.

ACB Investigation: ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌కు ఏసీబీ మళ్లీ పిలుపు

ACB Investigation: ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌కు ఏసీబీ మళ్లీ పిలుపు

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను మరోసారి ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు సన్నద్దమయ్యారు.

ACB: ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న ఏసీబీ

ACB: ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న ఏసీబీ

ACB: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈఈ శ్రీధర్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఐదో రోజు మంగళవారం విచారిస్తున్నారు. ఈ రోజు మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజుతో ఆయన విచారణ ముగియనుంది.

GHMC: ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ

GHMC: ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ

లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.

Deadline: మొబైల్, ల్యాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్

Deadline: మొబైల్, ల్యాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్

Formula E scam: కేటీఆర్, ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్‌ ఉమ్మడి విచారణకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరవింద్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆయనకు నోటీసులు ఇచ్చి వారం రోజులలోపు ఇద్దరిని కలిపి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు

లంచం తీసుకుంటూ పలువురు అధికారులు మంగళవారం ఏసీబీకి చిక్కారు. జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌లో..

ఏసీబీకి పట్టుబడ్డ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు

ఏసీబీకి పట్టుబడ్డ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు

ములుగు, సంగారెడ్డి జిల్లాల పరిధిలో లంచం అడిగిన ఒక అధికారి, ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి