Home » ABN Andhrajyothy
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. అతడిపై టీమ్ మేనేజ్మెంట్కు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.
ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు.
బెంగళూరులో గుంతలు, నీటితో నిండిన రోడ్డుపై ఓ బైకర్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుంజూర్-పల్యా సీడీపీ రోడ్డుపై వెళ్తున్న సౌరభ్ అగర్వాల్ మోటార్సైకిల్ను నీటి ట్యాంకర్ అదుపుతప్పి ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే..
ఇంద్రకీలాద్రిపై రానున్న దసరా పండగలోపు భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఇంద్రకీలాద్రి కొండ దిగువన రూ.52 కోట్లతో నిర్మించిన అన్నదాన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు.
రైల్వే ట్రాక్ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్పై దూసుకు వస్తున్న ఎక్స్ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బౌలింగ్, ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ అదరగొట్టినా.. బ్యాటింగ్పై మాత్రం శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ ప్రశ్నలు సంధించాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు ట్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో చైనాకు చెందిన జియా యి ఫాన్-జాంగ్ షు షియాన్ జోడీపై అద్భుతమైన పోరాటంతో విజయం సాధించిన భారత జోడీ.. సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.
జ్యుడీషియల్ సర్వీస్లోకి ప్రవేశించడానికి ఉండాల్సిన న్యాయవాద వృత్తి అనుభవంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. మూడేళ్ల ప్రాక్టీస్ను ఏడాదికి కుదిస్తూ సుప్రీంకోర్టు సవరణ చేసింది.