Home » ABN Andhrajyothy
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక కర్నూల్లో అత్యధిక ఉష్ణో్గ్రత నమోదైంది..
హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీస్పై దాడిలో 19 మంది వైసీపీ నేతలపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ రోజు (శుక్రవారం) అష్టమి తిథి సాయంత్రం వరకూ ఉందని, ఉదయం 11 గంటల వరకూ పూర్వాషాఢ నక్షత్రం ఉందని, ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేషరాశి విషయానికి వస్తే..
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. విశ్రాంత ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని....
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని అమరావతిని నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే విధ్వంసం...
ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న రాజకీయాలను యువత ఏవగించుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గోవాలో పశ్చిమ ప్రాంత కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
నేటి సమాజం.. సర్వం సోషల్ మీడియా మయం. మారుతున్న కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దాని దుష్ప్రభావాల నుంచి భావి తరాలను కాపాడుకోవాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాహేశ్వరరావు మరోసారి నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పరదాలు కట్టుకుని తిరిగారని.. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదంటూ జగన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం టెర్మినల్ 1 బిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ పార్టీని టి. జీవన్ రెడ్డి వీడడం బాధాకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తెలిపారు. గురువారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ఆయన.. సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.