• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని... ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రైతులకు భారీ నష్టం

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రైతులకు భారీ నష్టం

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు బీభత్సం సృష్టించాయి.

ఐపీఎల్ 2026: ఆర్సీబీ విజయ రహస్యాన్ని చెప్పేసిన భువీ!

ఐపీఎల్ 2026: ఆర్సీబీ విజయ రహస్యాన్ని చెప్పేసిన భువీ!

డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. జట్టు విజయాల వెనుక ఉన్న రహాస్యాన్ని వెల్లడించాడు.

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు-2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

కడపలో ప్రమాదం.. బోల్తా పడిన LPG ట్యాంకర్

కడపలో ప్రమాదం.. బోల్తా పడిన LPG ట్యాంకర్

కడప జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ప్రమాదం కారణంగా రాయచోటి – కడప ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గువ్వల చెరువు ఘాట్‌లోని ఐదో మలుపు వద్ద ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో కీలక మలుపు.. NIA ఎంట్రీ

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో కీలక మలుపు.. NIA ఎంట్రీ

విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

వీలైనంత త్వరగా మర్చిపోవాల్సిన మ్యాచ్‌ల్లో ఇదొకటి: గిల్

వీలైనంత త్వరగా మర్చిపోవాల్సిన మ్యాచ్‌ల్లో ఇదొకటి: గిల్

తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగే అని తెలిపాడు

నేటి నుంచే పసుపు పండుగ

నేటి నుంచే పసుపు పండుగ

తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించనున్నారు.

అరాచకాల్లో ఆరితేరిన వైఎస్ కుటుంబం

అరాచకాల్లో ఆరితేరిన వైఎస్ కుటుంబం

ప్రజలను ఉద్ధరించిన వంశమని జబ్బలు చరుచుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అంతసీన్ లేదా..?. విభంజించు పాలించు సిద్ధాంతాన్ని బ్రిటిషర్లకు సేవ చేసి వైఎస్ కుటుంబం వంట పట్టించుకుందా..?.

ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి