Home » ABN Andhrajyothy
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుర్చీకే పరిమితం కావడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది.
ఉత్తరప్రదేశ్ మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పది మంది యాత్రికులు మృతి చెందారు. పలువురు నదిలో గల్లంతయ్యారు.
ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో హసరంగ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ జార్జ్ లిండేని ఎల్ఎస్జీ ఎంపిక చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కథనంపై వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
భారత దిగ్గజం రవిశాస్త్రికి అరుదైన గౌరవం లభించింది. ఆయన సొంత మైదానం వాంఖడేలోని ఒక స్టాండ్కు ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ) రవిశాస్త్రి పేరు పెట్టింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్ జిల్లా ఝలారియా గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. భగీరథ్ అనే మూడేళ్ల బాలుడు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.