Home » ABN Andhrajyothy Effect
బజార్ఘాట్ ఘటన దురదృష్టకరమని హోం మంత్రి మహమూద్ అలీ ( Home Minister Mahmood Ali ) అన్నారు
వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆరు విజయాలు సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. అలాగే సెమీ ఫైనల్ బెర్త్కు కూడా చేరువైంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడిస్తుండడం.. పెద్ద జట్లు చిన్న జట్ల చేతిలో చిత్తవుతుండడంతో ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది.
వన్డే ప్రపంచకప్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
వరల్డ్కప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, ఇంగ్లండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద జట్లను చిన్న జట్టు చిత్తుగా ఓడిస్తున్నాయి. ఈ టోర్నీలో పసికూనలుగా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి.
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తన ఫెవరేట్ ఆటగాళ్లుగా చెప్పాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పార్టీలన్నీ ప్రచారం జోరు పెంచాయి. పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో అన్నీ గెలిచిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్రికెట్ ప్రేమికులను అలరిస్తోంది. ముఖ్యంగా పసికూనలుగా భావించిన పలు జట్లు పెద్ద టీంలకు షాకిస్తూ సాధిస్తున్న సంచలన విజయాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడడానికి అభిమానులు స్టేడియాలకు భారీగా హాజరవుతున్నారు.