Home » ABN Andhrajyothy Effect
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో అఫ్ఘానిస్థాన్ చెలరేగుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు పసికూనలా కనిపించిన ఆ జట్టు ప్రస్తుతం బలీయంగా తయారైంది. బలమైన జట్లను ఓడించి సంచలనాలు సృష్టిస్తోంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో విఫలమవుతున్న ఆ జట్టు ఫేలవ ప్రదర్శన చేస్తోంది. టోర్నీ మొదట్లో బాగానే ఆడిన ఆ జట్టు తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి శుభారంభం చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ విడుదల చేసింది.
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
లెబనాన్లోని హెజ్బొల్లాకు చెందిన లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం గత రాత్రి వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెల్లడించింది.
ఇక నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా అభిమానులను అలరించనుంది. ఈ మేరకు ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను నిర్వహించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సోమవారం ఆమెదం తెలిపింది.
పాలస్తీనా గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో యుద్ధంలో మరణ మృదంగం మార్మోగుతోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై పడింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రతీకార దాడి ఒకటి అమెరికాలో కలకలం సృష్టించింది. ముస్లిం మతానికి చెందిన ఆరేళ్ల బాలుడు, అతని 32 ఏళ్ల తల్లిపై ఓ భూస్వామి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు సడంగా మాట మార్చింది.