Home » ABN Andhrajyothy Effect
రాజస్థాన్లో అధికార పార్టీ కాంగ్రెస్లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జార్ఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జన జీవనం స్తంభించిపోయింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్పై అమెరికా వైట్హౌస్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక భారత్-అమెరికా దౌత్య బంధానికి జైశంకర్ ‘‘ఆర్కిటెక్ట్’’ (రూపశిల్పి) అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొనియాడారు.
త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
ప్రముఖ క్రికెట్ కోచ్, హైదరాబాద్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బేగ్ సార్ ఇక లేరు. 84 ఏళ్ల బేగ్ సార్ ఛాతీ నొప్పితో గత రాత్రి తుది శ్వాస విడిచారు.
నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్ఘాట్కు చేరుకున్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 10వ గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల టీమ్ స్క్వాష్ విభాగం ఫైనల్లో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో దారుణం జరిగింది. శుక్రవారం ఎనిమిది నెలల గర్భిణి ఇంట్లో శవమై కనిపించింది. అత్తమామలు పొలం నుంచి ఇంటికి తిరిగొచ్చి చూసే సరికి రక్తంతో తడిసిన గర్భిణి మృతదేహం కనిపించింది.
ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెజాన్ కూడా కస్టమర్లకు తీపి కబురు చెప్పింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా షూటింగ్లో మనవాళ్లు అదరగొట్టారు. ఇప్పటివరకు భారత ఆటగాళ్లు 6 స్వర్ణ పతకాలు గెలిస్తే.. అందులో 4 స్వర్ణాలు షూటర్లే గెలిచారు.