• Home » 2024 Lok Sabha Elections

2024 Lok Sabha Elections

Calcutta High Court: బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహించొద్దు, ఈసీకి హైకోర్టు సూచన..!!

Calcutta High Court: బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహించొద్దు, ఈసీకి హైకోర్టు సూచన..!!

పశ్చిమ బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికలు జరిగేందుకు అనుమతించబోమని కోల్ కతా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా 17వ తేదీన ముర్షిదాబాద్‌లో మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి..? మోదీ ఏజెంట్ అని సందేహాం..!!

Rahul Gandhi: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి..? మోదీ ఏజెంట్ అని సందేహాం..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు గాంధీ కుటుంబంతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఒక్కడి సందేహాం కాదని యావత్ దేశ ప్రజలు ఇదే మాట అనుకుంటున్నారని వివరించారు.

ABN Big Debate: అసెంబ్లీకి స్థానికుడు.. లోక్ సభకు పరిచయాలు, పలుకుబడి ఉంటే సరిపోతుంది

ABN Big Debate: అసెంబ్లీకి స్థానికుడు.. లోక్ సభకు పరిచయాలు, పలుకుబడి ఉంటే సరిపోతుంది

ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పలు అంశాలను పంచుకున్నారు. అనకాపల్లిలో పోటీకి గల కారణం, అక్కడ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావు కదా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఇవ్వలేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. తన కంపెనీని పదేళ్ల క్రితమే వదిలేశానని.. షేర్లు మాత్రమే ఉన్నాయని అంగీకరించారు.

ABN Big Debate: తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి, జాదూ: సీఎం రమేష్

ABN Big Debate: తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి, జాదూ: సీఎం రమేష్

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమిత్ షా, నరేంద్ర మోదీ మనసును అతి తక్కువ కాలంలో సీఎం రమేష్ చూరగొన్నారు. సీఎం రమేష్ తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించగా.. కన్విన్స్ చేయగల శక్తి ఆ దేవుడు తనకు ఇచ్చారని సమాధానం ఇచ్చారు.

ABN Big Debate: ముఖ్యమంత్రి జగన్‌ను భయపెట్టిన సీఎం రమేష్..!!

ABN Big Debate: ముఖ్యమంత్రి జగన్‌ను భయపెట్టిన సీఎం రమేష్..!!

సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత గ్రాఫ్ డౌన్ అయ్యిందని ఆర్కే ప్రశ్నించగా అదేం లేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. జగన్ బస్సుయాత్రకు క్రేజీ వచ్చిందని అసత్య ప్రచారం చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించింది తానేనని గుర్తుచేశారు. రాజ్యసభకు పోటీ చేస్తానని ప్రకటిస్తే.. సీఎం జగన్ భయపడ్డారని తెలిపారు. సీఎం జగన్ వైసీపీ నేతలతో చెప్పిన విషయం తనకు 5 నిమిషాల్లో తెలిసిందని చెప్పారు.

YSRCP: అనకాపల్లి ఎంపీ సీటు.. ప్లేటు తిప్పేసిన జగన్.. ఆ అభ్యర్థికి పెద్ద షాక్?

YSRCP: అనకాపల్లి ఎంపీ సీటు.. ప్లేటు తిప్పేసిన జగన్.. ఆ అభ్యర్థికి పెద్ద షాక్?

ఈసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్న సీఎం వైఎస్ జగన్.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రకరకాల వ్యూహాలు, ఫార్మాలాలను అనుసరిస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల బలాబలాల్ని దృష్టిలో ఉంచుకొని..

BJP: పోలీసులు ఈసీ కోసం పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ కోసం వర్క్ చేస్తున్నారా..: మాధవీలత

BJP: పోలీసులు ఈసీ కోసం పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ కోసం వర్క్ చేస్తున్నారా..: మాధవీలత

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా...? అని మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Laxman: బీఆర్ఎస్ పని అయిపోయింది.. బీజేపీ మరింత పుంజుకుంది

Laxman: బీఆర్ఎస్ పని అయిపోయింది.. బీజేపీ మరింత పుంజుకుంది

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకుందని ఆ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయ పడ్డారు. ఈ సారి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయిందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

Lok Sabha Elections 2024: ఖాతా తెరిచిన బీజేపీ.. ఎన్నికలు అవ్వకుండానే అభ్యర్థి గెలుపు.. అదెలాగంటే?

Lok Sabha Elections 2024: ఖాతా తెరిచిన బీజేపీ.. ఎన్నికలు అవ్వకుండానే అభ్యర్థి గెలుపు.. అదెలాగంటే?

ఎన్నికలు అవ్వకముందే ఓ అభ్యర్థి గెలుపొందడం ఎప్పుడైనా చూశారా? ఈ చమత్కారం గుజరాత్‌లో చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ సూరత్ స్థానం నుంచి కౌంటింగ్‌కి ముందే ఏకపక్షంగా గెలిచారు. దీంతో.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరిచినట్టయ్యింది.

 TS Lok Sabha Polls: మసీదుల కోసం ఓటేయాలన్న అసద్.. రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్!

TS Lok Sabha Polls: మసీదుల కోసం ఓటేయాలన్న అసద్.. రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్!

పాతబస్తీలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సారి మజ్లీస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ‘ మీ ఓటు మజ్లీస్ కోసం కాకున్నా మసీదుల కోసం వేయండి. ఈ సారి తమ పార్టీకి ఓటు వేయకుంటే ప్రార్థనా మందిరాలను లాక్కుంటారు అని సంచలన ఆరోపణలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి