ఒక ఊరిలో రంగయ్య, మల్లయ్య ఉండేవాళ్లు. ఇద్దరూ వ్యాపారులు. కొత్త ప్రదేశాలను చూడాలంటే ఇష్టపడేవాళ్లు. ఇద్దరూ కలిసి పలు రకాల ప్రాంతాలకు ప్రయాణించేవాళ్లు. వేసవి కాలం. ఎండ అధికంగా ఉంది.
ఒక చెరువుకు దగ్గరగా కాకి, తాబేలు, ఎలుక ఉండేవి. ఈ ముగ్గురు స్నేహితుల దగ్గరకు ఒక రోజు ఒక జింక వచ్చింది. ‘ఎందుకు వచ్చావు?’ ఇక్కడికి అని అడిగింది తాబేలు.
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ పిరికి, భయస్తురాలైన కుందేలుండేది. మెరుపు మెరిసినా, వాన వచ్చినా, గాండ్రింపులు వినపడినా.. పక్షుల కూతలు గట్టిగా వినపడినా భయపడేది.
పెద్దచెవులు, పొడవైన ముఖభాగం ఉండే ఈ జంతువులను ఆడ్వార్క్స్ అంటారు. చూడటానికి వరాహాల్లా ఉంటాయి. కుందేలులాంటి చెవులు. కంగారూలాంటి తోక వీటికి ఉంటుంది.
ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అడవికి రాజు. కోపిష్టి. ఎవరినీ లెక్క చేయదు. జాలి,దయ లక్షణాల్లేవు. అదే అడవిలో ఒక అడవి పంది ఉండేది.
ఈ బుల్లికోతిని ‘పిగ్మీ మార్మోసెట్’ అంటారు. దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో ఉంటుంది.
ఒక అడవిలో జిత్తులమారి నక్క ఉండేది. దాని తెలివి చూసి అందరూ అసూయపడేవాళ్లు. ‘నా కంటే క్రూరమృగాలున్నాయి. వాటికి జాలి లేదు. దయలేదు.
లక్షల ఏళ్ల కితం గాల్లో ఎగిరే ఏనుగులు ఉండేవి. వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోయేవారు. ఇంత పెద్ద జంతువులు ఎలా ఎగురుతున్నాయనే ఆలోచన కూడా జనాలకు రాలేదు. అంతలా గాల్లో ఎగిరేవి.
ఒక ఊరి చివరలో కాకుల గుంపు ఉండేది. అది వందల కాకుల గుంపు. ఆ గుంపును ఒక కాకి రాజు చూసుకునేవాడు. ఆ రాజుకాకి ఎటెళ్లితే..
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. బట్టలు ఉతికి జీవనం సాగించేవాడు. అతనికో కుక్క, గాడిద ఉండేవి.