• Home » National

జాతీయం

‘నక్సలిజం నిర్మూలన’పై నేడు లోక్‌సభలో కీలక చర్చ

‘నక్సలిజం నిర్మూలన’పై నేడు లోక్‌సభలో కీలక చర్చ

దేశంలో నక్సలిజం నిర్మూలనకు కేంద్రం ప్రకటించిన మార్చి 31 డెడ్‌లైన్‌కు ఒకరోజు ముందు.. ఇదే అంశంపై లోక్‌సభలో సోమవారం కీలక చర్చ జరగనుంది. ‘

ఈ క్రిమినల్స్‌ను గుర్తుంచుకోండి

ఈ క్రిమినల్స్‌ను గుర్తుంచుకోండి

మినాబ్‌లోని పాఠశాలపై క్షిపణులతో దాడి జరిపి దాదాపు 175 మంది మృతిచెందడానికి ఇద్దరు అమెరికా నేవీ అధికారులే బాధ్యులని ఇరాన్‌ బహిరంగంగా ఆరోపించింది.

సవాళ్ల సమయం! ప్రజలంతా ఐక్యంగా ఉండాలి

సవాళ్ల సమయం! ప్రజలంతా ఐక్యంగా ఉండాలి

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచం మొత్తం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని.. భారత్‌కు కూడా ఇది సవాళ్ల సమయమేనని ప్రధాని మోదీ తెలిపారు.

పశ్చిమాసియాకు ఖాళీ ట్యాంకర్లు!

పశ్చిమాసియాకు ఖాళీ ట్యాంకర్లు!

హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ దిగ్బంధించడంతో ప్రస్తుతం 20 వరకు భారత చమురు, గ్యాస్‌ నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. మరోపక్క ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ మధ్య తీవ్ర స్థాయిలో డ్రోన్లు,క్షిపణుల యుద్ధం జరుగుతోంది.

సిలిండర్లకు గుడ్‌బై.. పీఎన్‌జీకి జై

సిలిండర్లకు గుడ్‌బై.. పీఎన్‌జీకి జై

దేశవ్యాప్తంగా పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

పెట్రోల్‌ బంకుల ద్వారా కిరోసిన్‌ పంపిణీ

పెట్రోల్‌ బంకుల ద్వారా కిరోసిన్‌ పంపిణీ

ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో వంటతోపాటు దీపాల వెలుతురు కోసం పౌరులకు కిరోసిన్‌ పంపిణీపై కేంద్రం నిబంధనలను సడలించింది.

బెంగాల్‌లో 284 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బహ్రాంపుర్ నుంచి అధీర్ రంజన్

బెంగాల్‌లో 284 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బహ్రాంపుర్ నుంచి అధీర్ రంజన్

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బహ్రాంపుర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు.

7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్‌ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు

7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్‌ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు

తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్.. డీఎంకే మేనిఫెస్టో

రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్.. డీఎంకే మేనిఫెస్టో

సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే మందుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. రైతులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే

కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి