• Home » National

జాతీయం

రూ.7,744 కోట్ల ప్యాకేజీ!

రూ.7,744 కోట్ల ప్యాకేజీ!

అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ రియల్‌ ఎస్టేట్‌ వెల్‌టవర్‌ సీఈవో, భారత సంతతికి చెందిన శంఖ్‌ మిత్ర ప్రపంచంలోనే రెండవ అత్యధిక వార్షిక...

సొంతానికి రూ.99 లక్షల సబ్సిడీ

సొంతానికి రూ.99 లక్షల సబ్సిడీ

తన సొంత శాఖ నుంచి రూ.99.60 లక్షలను ‘రాయితీ’ కింద ఖాతాలో వేయించుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్‌ చౌధరి వ్యవహారం...

సీషెల్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

సీషెల్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం సీషెల్స్‌ దేశానికి చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్‌ హెర్మీనీ, ఇతర ఉన్నతాధికారులు....

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు.

భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు?

భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు?

భారత్‌తో పాక్ అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడటం సంచలనానికి దారి తీసింది.

ముంబైలో భారీ కుట్ర భగ్నం.. ఎలుకల మందున్న 15 వేల గుళికలు స్వాధీనం

ముంబైలో భారీ కుట్ర భగ్నం.. ఎలుకల మందున్న 15 వేల గుళికలు స్వాధీనం

ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ మరో ముగ్గురు నిందితులపై అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ప్రధాని మోదీ సీషెల్స్‌ పర్యటన.. విక్టోరియాలో ఘన స్వాగతం..

ప్రధాని మోదీ సీషెల్స్‌ పర్యటన.. విక్టోరియాలో ఘన స్వాగతం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్‌ వెళ్లారు. శనివారం సాయంత్రం సీషెల్స్‌ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.

కేతన్ మర్డర్ కేసు.. వెలుగులోకి క్రికెట్ కోణం..

కేతన్ మర్డర్ కేసు.. వెలుగులోకి క్రికెట్ కోణం..

పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు‌లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, క్రికెట్ కోణం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య కేసులో నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరీల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం క్రికెట్ అని తెలుస్తోంది.

రెండేళ్లలో 500 నగరాలకు ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు: అమిత్‌ షా

రెండేళ్లలో 500 నగరాలకు ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు: అమిత్‌ షా

హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోఆపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్‌ ప్రారంభం వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి