• Home » National

జాతీయం

‘లుంగీవాలా’ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

‘లుంగీవాలా’ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

కేరళం రాష్ట్రానికి చెందిన సీపీఎం ఎంపీ జాన్‌బ్రిట్టా్‌సపై బీజేపీ ఎంపీ సుష్మితాదేవ్‌ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. విపక్షాల రాద్దాంతంతో బుధవారం కొద్దిసేపు సభా..

చర్చకు సిద్ధమే..కానీ స్పీకర్‌కు లేఖ ఇస్తేనే!

చర్చకు సిద్ధమే..కానీ స్పీకర్‌కు లేఖ ఇస్తేనే!

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ మధ్య బుధవారం మాటల యుద్ధం..

త్వరలో జంతర్‌మంతర్‌ సీజన్‌-2

త్వరలో జంతర్‌మంతర్‌ సీజన్‌-2

జంతర్‌మంతర్‌ ‘సీజన్‌-2’ త్వరలోనే ఉంటుందని కాక్రోచ్‌ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. సీజేపీ ఆధ్వర్యంలో త్వరలోనే మరో దేశవ్యాప్త ఉద్యమానికి...

విదేశీ విరాళాల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

విదేశీ విరాళాల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ...

జస్టిస్‌ వర్మ  నేరస్థుడే!

జస్టిస్‌ వర్మ నేరస్థుడే!

ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్‌రూంలో భారీ ఎత్తున డబ్బు దొరికిన మాట వాస్తవమేనని, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై...

డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా చెరువులోకి కారు.. 42 ఏళ్ల మహిళ మృతి..

డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా చెరువులోకి కారు.. 42 ఏళ్ల మహిళ మృతి..

డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 42 ఏళ్ల సుమిత్ర దాస్ మృతి చెందారు.

రాజ్యసభలో 'లుంగీవాలా' రగడ.. అవమానించారంటూ ఆగ్రహం

రాజ్యసభలో 'లుంగీవాలా' రగడ.. అవమానించారంటూ ఆగ్రహం

రాజ్యసభలో దుస్తుల ప్రస్తావన రాజకీయ దుమారానికి దారితీసింది. చర్చ సందర్భంగా తనను 'లుంగీవాలా' అని పిలిచారంటూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

కేరళం.. రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం..

కేరళం.. రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం..

కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చే ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. కేరళ పేరు మార్పు బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ బిల్లు ఆమోదం పొందింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. ప్రయాణికుడి హ్యాండ్‌బ్యాగ్‌లో కోతి పుర్రె!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. ప్రయాణికుడి హ్యాండ్‌బ్యాగ్‌లో కోతి పుర్రె!

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి హ్యాండ్‌బ్యాగ్‌లో 'కోతి పుర్రె'ను సీఐఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

కన్వర్ యాత్ర తర్వాత హరిద్వార్‌లో భారీగా చెత్త.. 7 వేల టన్నుల వ్యర్థాలు..

కన్వర్ యాత్ర తర్వాత హరిద్వార్‌లో భారీగా చెత్త.. 7 వేల టన్నుల వ్యర్థాలు..

శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లో భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ ఏడాది దాదాపు 5 కోట్ల మంది భక్తులు హరిద్వార్‌కు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి