అమెరికాకు చెందిన హెల్త్కేర్ రియల్ ఎస్టేట్ వెల్టవర్ సీఈవో, భారత సంతతికి చెందిన శంఖ్ మిత్ర ప్రపంచంలోనే రెండవ అత్యధిక వార్షిక...
తన సొంత శాఖ నుంచి రూ.99.60 లక్షలను ‘రాయితీ’ కింద ఖాతాలో వేయించుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌధరి వ్యవహారం...
ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం సీషెల్స్ దేశానికి చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మీనీ, ఇతర ఉన్నతాధికారులు....
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు.
భారత్తో పాక్ అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడటం సంచలనానికి దారి తీసింది.
ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ మరో ముగ్గురు నిందితులపై అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ వెళ్లారు. శనివారం సాయంత్రం సీషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, క్రికెట్ కోణం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య కేసులో నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరీల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం క్రికెట్ అని తెలుస్తోంది.
హోం మంత్రి అమిత్ షా గుజరాత్లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోఆపరేటివ్ మోడల్లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్ ప్రారంభం వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు.