• Home » Elections

ఎన్నికలు

Jubilee Hills By Election: ఎమ్మెల్యేలపై కేసు నమోదు..  మాగంటి సునీతపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Jubilee Hills By Election: ఎమ్మెల్యేలపై కేసు నమోదు.. మాగంటి సునీతపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఈసీ కేసులు నమోదు చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు బీఆర్ఎస్ నేతలు సైతం ఉన్నారు.

Bihar poll: రికార్డు స్థాయి  ఓటింగ్ దిశగా.. ఒంటి గంటకే 47.62 శాతం

Bihar poll: రికార్డు స్థాయి ఓటింగ్ దిశగా.. ఒంటి గంటకే 47.62 శాతం

మధ్యాహ్నం వరకూ జరిగిన పోలింగ్‌లో కిషన్‌గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో గయ 50.95 శాతం ఓటింగ్‌తో ముందంజలో ఉంది. జముయిలో 50.91 శాతం, బంకాలో 50.07 శాతం పోలింగ్ నమోదైంది.

Jubilee Hills By Election: పోలీసులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాగంటి సునీత

Jubilee Hills By Election: పోలీసులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాగంటి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ.. నగర పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Bihar Elections Exit polls: మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

Bihar Elections Exit polls: మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

తొలి విడత పోలింగ్ ఈనెల 6న జరుగగా, భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కావడంతో రెండో విడత కూడా ఆదే రకంగా ఉంటే ప్రజలు మార్పును కోరుకునే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

Jubilee Hills By Poll: ఓటు వేశాక కాంగ్రెస్ అభ్యర్థి చెప్పిన మాటలివే..

Jubilee Hills By Poll: ఓటు వేశాక కాంగ్రెస్ అభ్యర్థి చెప్పిన మాటలివే..

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం .. భారీ బందోబస్తు

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం .. భారీ బందోబస్తు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Jubilee Hills by-election: ఓటింగ్‌కు వేళాయె.. జూబ్లీ ఫైట్‌ ఈరోజే..

Jubilee Hills by-election: ఓటింగ్‌కు వేళాయె.. జూబ్లీ ఫైట్‌ ఈరోజే..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభం కానుండడంతో సోమవారం సాయంత్రమే ఈవీఎం, వీవీప్యాట్‌లను సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.

Bihar Elections: మిత్రులే ప్రత్యర్థులు.. ఆసక్తి కలిగిస్తున్న చతుర్ముఖ పోటీ

Bihar Elections: మిత్రులే ప్రత్యర్థులు.. ఆసక్తి కలిగిస్తున్న చతుర్ముఖ పోటీ

ఈసారి పోలింగ్ జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలే ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కొన్ని చోట్ల టిక్కెట్లు నిరాకరించడంతో రెబల్ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు.

Bihar Elections: బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి

Bihar Elections: బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి

నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి