• Home » Elections

ఎన్నికలు

Bihar Elections 2025: భారీ పోలింగ్‌‌తో ఎవరికి డేంజర్.. గత ఫలితాలు ఏమి చెప్పాయంటే

Bihar Elections 2025: భారీ పోలింగ్‌‌తో ఎవరికి డేంజర్.. గత ఫలితాలు ఏమి చెప్పాయంటే

ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండవచ్చనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2010లో నితీష్ ఎంత బలంగా ఉన్నారో అదేవిధంగా ఈసారి నితీష్ బలపడే అవకాశాలున్నాయని కొందరి అంచనాగా ఉంది.

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిని కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అండ్ కో అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్‌ ఫైర్

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిని కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అండ్ కో అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్‌ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక విద్యాసంస్థలను నెలకొల్పిందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నిర్ణయాలతోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గ్రోత్ ఇంజన్‌గా ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

PM Modi: మా ట్రాక్ రికార్డును నమ్మే రికార్డు స్థాయి పోలింగ్..  ఎన్డీయే గెలుపు ఖాయమన్న మోదీ

PM Modi: మా ట్రాక్ రికార్డును నమ్మే రికార్డు స్థాయి పోలింగ్.. ఎన్డీయే గెలుపు ఖాయమన్న మోదీ

నితీష్ కుమార్ సీఎంగా ఉన్న మొదటి తొమ్మిదేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం ఆయనను పనిచేయనీయలేదని, 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి కోసం మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామని మోదీ చెప్పారు.

Priyanka Gandhi: మీరు ప్రశాంతంగా రిటైర్ కాలేరు.. సీఈసీపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు

Priyanka Gandhi: మీరు ప్రశాంతంగా రిటైర్ కాలేరు.. సీఈసీపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.

Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

మాగంటి గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్.

Jubilee Hills by Elections: బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా..

Jubilee Hills by Elections: బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు..

Ponnam Prabhakar Reaction: బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలపై మంత్రి రియాక్షన్

Ponnam Prabhakar Reaction: బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలపై మంత్రి రియాక్షన్

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుపొందారని మంత్రి పొన్నం అన్నారు. సెంటిమెంట్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ నేతలకు అనుభవముందంటూ వ్యాఖ్యలు చేశారు.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోల్.. మర్రి జనార్దన్ ఇంట్లో సోదాలు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోల్.. మర్రి జనార్దన్ ఇంట్లో సోదాలు

జూబీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.

Bihar Assembly Elections 2025: బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ పూర్తి.. పోలింగ్ శాతం ఎంతంటే..

Bihar Assembly Elections 2025: బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ పూర్తి.. పోలింగ్ శాతం ఎంతంటే..

3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు కాగా.. 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Jubilee Hills By Election: అజారుద్దీన్‌కు బొట్టు పెట్టగలవా?.. ఓవైసీతో అమ్మవారి పాట పాడించగలవా?

Jubilee Hills By Election: అజారుద్దీన్‌కు బొట్టు పెట్టగలవా?.. ఓవైసీతో అమ్మవారి పాట పాడించగలవా?

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మూర్ఖుడు అయితే.. ఆయన కొడుకు కేటీఆర్ ఇంకా పెద్ద మూర్ఖుడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్‌కు లేదన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తులం బంగారం ఇవ్వడం కాదు.. ఉన్న బంగారాన్ని గుంజుకెళ్తారని విమర్శించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి