• Home » Elections

ఎన్నికలు

Bihar Elections: 12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

Bihar Elections: 12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా 52 నుంచి 55 సీట్లు ఇస్తామంటూ ఆర్జేడీ ప్రతిపాదించింది. దీంతో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయలోపం తలెత్తింది. ఇదేవిధంగా వామపక్ష పార్టీలు 40 సీట్లు అడుగుతున్నాయి.

Lankala Deepak Reddy: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే.. బీజేపీ అభ్యర్థి విమర్శలు

Lankala Deepak Reddy: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే.. బీజేపీ అభ్యర్థి విమర్శలు

ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని దీపక్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అన్నదమ్ముల లాంటి వారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లంకల దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Bihar Elections:  బిహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్‌.. పోటీ నుంచి జేఎమ్ఎం ఔట్

Bihar Elections: బిహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్‌.. పోటీ నుంచి జేఎమ్ఎం ఔట్

బిహార్ రాజకీయాల్లో ఇవాళ కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎమ్ఎం) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఆర్జేడీ, కాంగ్రెస్.. జేఎమ్ఎం‌ మీద రాజకీయ కుట్ర రచించాయని..

Bihar Assembly Elections: వారసుల హవా.. అన్ని పార్టీలదీ అదే తీరు

Bihar Assembly Elections: వారసుల హవా.. అన్ని పార్టీలదీ అదే తీరు

ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.

Bihar Elections: కుర్తా చించుకుని రోడ్డుపై పడి ఏడ్చిన ఆర్జేడీ నేత

Bihar Elections: కుర్తా చించుకుని రోడ్డుపై పడి ఏడ్చిన ఆర్జేడీ నేత

మధుబన్ అసెంబ్లీ నుంచి టిక్కెట్ ఆశించిన ఆర్జేడీ నేత మదన్ షా తనకు టిక్కెట్ దక్కకపోవడంతో లాలూ నివాసం బయట కుర్తా చింపుకుని, నేలపై పడుకుని గుక్కపెట్టి ఏడుపు అందుకున్నాడు.

Bihar Elections: టిక్కెట్ల కేటాయింపులపై కాంగ్రెస్‌ నేతల్లో నిరసన

Bihar Elections: టిక్కెట్ల కేటాయింపులపై కాంగ్రెస్‌ నేతల్లో నిరసన

పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టి, డబ్బున్న అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపినట్టు శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Bihar Elections: మహాకూటమికి జేఎంఏ షాక్.. ఒంటరిగానే ఆరు స్థానాల్లో పోటీ

Bihar Elections: మహాకూటమికి జేఎంఏ షాక్.. ఒంటరిగానే ఆరు స్థానాల్లో పోటీ

బిహార్‌లోని చకాయి, ధమ్‌దాహా, కటోరియా, పీర్‌పైంతీ, మనిహారి, జముయి సీట్లలో తాము అభర్థులను నిలబెట్టనున్నట్టు జేఎంఎం ప్రకటించింది. మొత్తం ఆరు సీట్లలో జేఎంఎం పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతినిధి సుప్రియో భట్టాచార్య తెలిపారు.

Bihar Elections: ఎన్డీయేకు షాక్.. సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ

Bihar Elections: ఎన్డీయేకు షాక్.. సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ

భోజ్‌పురి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్‌కు మరహోరా నియోజకవర్గం నుంచి ఎల్‌జేపీ (ఆర్‌వీ) టిక్కెట్ ఇవ్వడంతో ఆమె అక్కడ గట్టిపోటీదారుగా నిలిచారు. ప్రచారం కూడా చేపట్టారు.

Jubilee Hills By Election: ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్లు వేశారంటే?

Jubilee Hills By Election: ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్లు వేశారంటే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున నవీన్ యాదవ్, మాగంటి సునీత నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ కు ఇప్పటి వరకు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

Bihar Election 2025: పోలింగ్ రోజున ఉద్యోగులు, కార్మికులకు పెయిడ్ హాలిడే

Bihar Election 2025: పోలింగ్ రోజున ఉద్యోగులు, కార్మికులకు పెయిడ్ హాలిడే

ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ అసెంబ్లీ, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ రోజుల్లో అర్హులైన అందరు ఓటర్లకు పెయిడ్ హాలిడే ప్రకటించారు. సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, జరిమానా. .



తాజా వార్తలు

మరిన్ని చదవండి